రాజస్థాన్ కు చెందిన ఒక జంట దేశం పై తమకున్న భక్తిని చాటుకుంది. పుల్వామా ఉగ్రదాడులకు ప్రతీకార దాడిగా సర్జికల్ స్ట్రైక్ చేసి భారత్ సత్తా చాటుకుంది. ఈ సర్జికల్ స్ట్రైక్ సక్సెస్ కావడానికి మిరాజ్ 2000 యుద్ధ విమానం కీలక భూమిక పోషించింది. భారతదేశ చరిత్రలో, భారత రక్షణ వ్యవస్థలో తన పాత్రను చిరస్థాయిగా చాటుకుంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SwKP0k
Thursday, February 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment