Sunday, July 12, 2020

మోడీ కాపలా: పవిత్ర భారత భూమి ఆక్రమించే ధైర్యం చైనాకు ఉందా? రాహుల్ సెటైర్లు..

న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) బలగాలు భారత్‌లోకి చొచ్చుకుని వచ్చాయని, కొంత భూమిని ఆక్రమించుకున్నాయంటూ వస్తోన్న వార్తలపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ స్పందంచారు. వాస్తవాధీన రేఖ వెంబడి గల గాల్వన్ వ్యాలీలో కిందటి నెల 15, 16 తేదీల్లో భారత్ చైనా జవాన్ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38P5bf5

Related Posts:

0 comments:

Post a Comment