భారత్లో అందుబాటులోకి వచ్చిన మూడో కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వి త్వరలో మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ప్రకటించింది. భారత్లో ఈ టీకా ఉత్పత్తి, పంపిణీకి రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్తో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం కుదుర్చుకొన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ముందుగానే వ్యాక్సిన్ నిల్వ వసతులను పరీక్షించడంలో భాగంగా ఇప్పటి వరకు ఉన్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pXv0SY
Wednesday, June 16, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment