Sunday, July 12, 2020

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు షాక్: జీతాలుగా రూ. 7, రూ. 57, రూ. 77..

భద్రాచలం: కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే మూడు నెలల జీతాలు సగమే పొందిన టీఎస్ఆర్టీసీ కార్మికులు.. జూన్ నెల జీతమైనా పూర్తిగా వస్తుందనుకుంటే వారికి వేదనే మిగిలింది. ఎంతో ఆనందంతో పేస్లిప్‌లు చూసుకున్న వారు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. కొందరికి సగం జీతం కూడా రాలేదు. మరికొందరికైతే పది రూపాయల కంటే తక్కువగా జీతం పడటం గమనార్హం. రాష్ట్ర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iSZlhr

Related Posts:

0 comments:

Post a Comment