పంట కొనుగోలు చేసి, రైతుల కళ్లల్లో కారం కొట్టొద్దని ఇల్లందు ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియ హెచ్చరించారు. మంగళవారం నగరంలోని వ్యవసాయ మార్కెట్లో డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన బినామీ కమీషన్ వ్యాపారులు, మార్కెట్ అధికారులతో ఆమె చర్చలు జరిపారు. ఇల్లందు మండలం 9వ మైలు తండా, కారేపల్లి మండలం సూర్యాతండా, గిద్దవారి గూడెం, మధిరకు చెందిన సుమారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gzW9XF
25 రైతుల 36 లక్షలు ఇవ్వండి.. వ్యాపారులకు ఎమ్మెల్యే హరిప్రియ స్పష్టీకరణ
Related Posts:
అహం బ్రహ్మాస్మి: నేనే బ్రహ్మను'అహం బ్రహ్మ అస్మి' అంటే నేను 'బ్రహ్మ' అగుగాక అని, బ్రహ్మ జ్ఞానం సంపాదించాలని అంతరార్థం. నేనే బ్రహ్మను అంటే నాలోనే 'బ్రహ్మ' ఉన్నాడనే భావన రావాలి. నేనే … Read More
ఆ ఇద్దరినీ కేసీఆర్ కలుపుతున్నారా : జగన్- పవన్ సిద్దమేనా : అదేనా బాబుకు రిటర్న్ గిఫ్ట్..!ఏపి రాజకీయాల్లో హాట్ టాపిక్. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎవరితో కలుస్తారు. జాతీయ రాజకీయాల్లో ఎవరి ఫ్రంట్ లో ఎవ రు చేరుతారు. కేసీఆర్ ఎన్నికల్లో చంద్… Read More
హిమాచల్ ప్రదేశ్లో లోయలో పడ్డ స్కూలుబస్సు ఆరుమంది చిన్నారులు మృతిహిమాచల్ ప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. సిరిమార్ జిల్లాలో విద్యార్థులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం ఏడ… Read More
మోదీ బీజేపి పాలిత రాష్ట్రాలకే ప్రధాన మంత్రా..?తెలంగాణ నిధుల అంశంలో వివక్ష ఎందుకన్న కేటీఆర్..!!హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం సగర్వంగా అమలు చేస్తున్న పథకాలను దేశంలోని పలు రాష్ట్రాలు అభినందించండం హర్శించదగ్గ అంశం ఐనప్పటికి కేంద్ర సహ… Read More
అవినీతిపరుల భరతం పట్టిన తెలుగు కలెక్టర్ చంద్రకళ ఇంట్లో సీబీఐ దాడులుఉత్తర్ ప్రదేశ్లో మైనింగ్ శాఖ అధికారులపై సీబీఐ దాడులకు దిగింది. మైనింగ్ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో ఉత్తర్ ప్రదేశ్లోని 12 చోట్ల ఏకకాలం… Read More
0 comments:
Post a Comment