పంట కొనుగోలు చేసి, రైతుల కళ్లల్లో కారం కొట్టొద్దని ఇల్లందు ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియ హెచ్చరించారు. మంగళవారం నగరంలోని వ్యవసాయ మార్కెట్లో డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన బినామీ కమీషన్ వ్యాపారులు, మార్కెట్ అధికారులతో ఆమె చర్చలు జరిపారు. ఇల్లందు మండలం 9వ మైలు తండా, కారేపల్లి మండలం సూర్యాతండా, గిద్దవారి గూడెం, మధిరకు చెందిన సుమారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gzW9XF
25 రైతుల 36 లక్షలు ఇవ్వండి.. వ్యాపారులకు ఎమ్మెల్యే హరిప్రియ స్పష్టీకరణ
Related Posts:
వారంలోనే లోకల్ పోరు .. వరుస ఎన్నికల కోడ్ తో స్తంభిస్తున్న పాలనతెలంగాణా రాష్ట్రంలో వరుస ఎన్నికల పండుగ కొనసాగుతుంది .తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను జరుపుకోవటానికి ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్న… Read More
మెహెర్ బాబా జీవిత చరిత్రడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151 మెహెర్ బాబా (1894 ఫిబ్రవరి 25 - 1969 జనవరి 31) భారతదేశానికి చెందిన… Read More
చరిత్రను తిరగరాసిన నిజామాబాద్ లోక్ సభదేశ ఎన్నికల చరిత్రలోనే నిజమాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మరోసారి నిలిచింది. గతంలో అతి పెద్ద బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు కొనసాగిన నిజమాబాద్, తాజ ఎన్నికల్… Read More
రాజకీయ పార్టీలకు ఝలక్! విరాళాల వివరాలు చెప్పాల్సిందేనన్న సుప్రీంకోర్ట్!ఢిల్లీ : ఎలక్టోరల్ బాండ్స్కు సంబంధించి సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎలక్టోరల్ బాండ్స్ను రుద్దు చేయమని స్పష్టం చేసింది. అయితే రాజకీ… Read More
అందరి చూపు నిజామాబాద్ వైపు.. 5 గంటలకల్లా 54.20 శాతం పోలింగ్హైదరాబాద్ : లోక్సభ సమరభేరికి తెరపడింది. రాష్ట్రంలోని 17 సెగ్మెంట్లలో పోలింగ్ ముగిసింది. 16 చోట్ల సాయంత్రం 5 గంటల లోపే పోలింగ్ ముగిసినా.. నిజామాబాద్ ల… Read More
0 comments:
Post a Comment