Tuesday, June 15, 2021

25 రైతుల 36 లక్షలు ఇవ్వండి.. వ్యాపారులకు ఎమ్మెల్యే హరిప్రియ స్పష్టీకరణ

పంట కొనుగోలు చేసి, రైతుల కళ్లల్లో కారం కొట్టొద్దని ఇల్లందు ఎమ్మెల్యే బాణోత్‌ హరిప్రియ హెచ్చరించారు. మంగళవారం నగరంలోని వ్యవసాయ మార్కెట్‌లో డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన బినామీ కమీషన్‌ వ్యాపారులు, మార్కెట్‌ అధికారులతో ఆమె చర్చలు జరిపారు. ఇల్లందు మండలం 9వ మైలు తండా, కారేపల్లి మండలం సూర్యాతండా, గిద్దవారి గూడెం, మధిరకు చెందిన సుమారు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gzW9XF

Related Posts:

0 comments:

Post a Comment