అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ మరోమారు విజృంభించింది. భయానకంగా విస్తరిస్తోంది. కొద్దిరోజులుగా వరుసగా వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతోండగా.. ఈ సారి ఆ సంఖ్య రెండువేలకు చేరువ అయ్యాయి. 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్తగా రాష్ట్రంలో 1933 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/326Vk3b
ఏపీలో పీక్స్లో: ఒక్కరోజే 19 మంది బలి: 30 వేలకు చేరువగా: కుప్పలు తెప్పలుగా..ఆందోళనకరంగా
Related Posts:
డిక్లరేషన్ గురించి మాట్లాడితే... ఇంకా ఎక్కువ తిడతా... కొడాలీ నానిఏపీ మంత్రి కొడాలి నాని తిరుమల వెంకటేశ్వర స్వామిపై చేసిన వ్యాఖ్యలు గత కొద్ది రోజులుగా రాజకీయా దుమారం రేపుతుండడంతో ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. త… Read More
కర్ణాటక బై పోల్స్: రెబల్స్పై వేటు, ఇండిపెండెంట్గా బరిలోకి దిగడంతో చర్యలుకర్ణాటకలో 15 స్థానాలకు జరగబోతున్న ఉప ఎన్నిక హీట్ పుట్టిస్తోంది. ఆయా చోట్ల కాంగ్రెస్-జేడీఎస్ నుంచి బీజేపీలో చేరిన వారికి పార్టీ టిక్కెట్లు ఇచ్చింది. అయ… Read More
అక్బరుద్దిన్ ఓవైసీపై మరోకేసు...కరీంనగర్ వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టు ఆదేశంఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దిన్ ఓవైసీ కరీంనగర్లో చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు హైదరాబాద్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి… Read More
పీఎంవోను లాగొద్దు.. మనీష్కు స్పీకర్ ఝలక్.. ఎలక్ట్రోరల్ బాం(డ్స్)బ్తో దద్దరిల్లిన లోక్సభపార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఐదో రోజు లోక్సభ ప్రతిపక్షాల నినాదాలతో దద్దరిల్లింది. ఎలక్ట్రోరల్ బాండ్స్ అంశం సభను కుదిపేసింది. స్పీకర్ పోడియాన్ని చుట్… Read More
బతుకమ్మ థీమ్తో ఫొటోగ్రఫీ పోటీలు, విజేతలకు బహుమతులు ప్రదానంఫొటోగ్రఫీ ప్రమాణాలను ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవాలని మాజీ ఎంపీ కవిత సూచించారు. వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. గురువారం రవీంద్రభారతీ… Read More
0 comments:
Post a Comment