Tuesday, July 14, 2020

విశాఖపై అష్టావక్రుడి కన్ను.. పేలుళ్లు అందుకేనన్న అనిత.. కుట్రకోణంపై లోకేశ్ భగ్గు.. సాయిరెడ్డి ట్వీట్

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం పేరును ప్రతిపాదించిన తర్వాత ఆ సిటీలో, దాని శివారు ప్రాంతాల్లో వరుసగా ప్రమాద ఘటనలు జరుగుతుండటం చర్చనీయాంశమైంది. సోమవారం రాత్రి పరవాడలోని విశాఖ సాల్వెంట్స్‌ కంపెనీలో భారీ పేలుళ్లతో మంటలు ఆకాశానికి ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. విశాఖలో వరుస ప్రమాదాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనాలని ప్రతిపక్షం ఆరోపిస్తుంటే,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iZGu4q

Related Posts:

0 comments:

Post a Comment