ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం పేరును ప్రతిపాదించిన తర్వాత ఆ సిటీలో, దాని శివారు ప్రాంతాల్లో వరుసగా ప్రమాద ఘటనలు జరుగుతుండటం చర్చనీయాంశమైంది. సోమవారం రాత్రి పరవాడలోని విశాఖ సాల్వెంట్స్ కంపెనీలో భారీ పేలుళ్లతో మంటలు ఆకాశానికి ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. విశాఖలో వరుస ప్రమాదాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనాలని ప్రతిపక్షం ఆరోపిస్తుంటే,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iZGu4q
విశాఖపై అష్టావక్రుడి కన్ను.. పేలుళ్లు అందుకేనన్న అనిత.. కుట్రకోణంపై లోకేశ్ భగ్గు.. సాయిరెడ్డి ట్వీట్
Related Posts:
ఇదేమీ విచిత్రం: కాన్పు కోసం వచ్చిన మహిళ.. గర్భవతి కాదంటోన్న వైద్యులుకలికాలమో.. ఆధునిక పోకడలో తెలియడం లేదు. చిత్ర, విచిత్ర ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా తిరుపతిలో ఇలాంటి ఘటన జరిగింది. ఓ మహిళ.. తాను గర్భవతి నని చెప్పింది. … Read More
ప్లీజ్.. ప్లీజ్... మీ ప్రైవసీకి భంగం కలిగించం.. స్టేటస్ షేర్ చేసిన వాట్సాప్...యూజర్లు ఎదురు తిరగడంతో వాళ్లను బతిమాలే పనిలో పడింది వాట్సాప్. మీ ప్రైవసీకి ఎలాంటి భంగం వాటిల్లబోదు అని యూజర్లను నమ్మించే ప్రయత్నాలను చేస… Read More
ప్రధాని మోడీకి జీ7 సమ్మిట్కు హాజరుకావాలంటూ యూకే ఆహ్వానంలండన్/న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్ నెలలో తమ దేశంలో జరగనున్న జీ-7 సదస్సుకు హాజరుకావాలని భారత ప్రధాని నరేంద్ర మోడీకి బ్రిటన్ ఆహ్వానించింది. ఆ సదస్సుకు ముందు… Read More
ఆపరేషన్ టెంపుల్ డిమాలిషన్ కుట్ర: నేతలకు టార్గెట్లు: చంద్రబాబు సొంత మనుషులే లీక్: సాయిరెడ్డిఅమరావతి: రాష్ట్రంలో కొంతకాలంగా వరుసగా చోటు చేసుకుంటూ వచ్చిన ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసానికి సంబంధించిన సంఘటనల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్ట… Read More
తిరుమలలో అపచారం: ఎక్కడి నుంచి వచ్చాయో గానీ: శ్రీవారి ఆలయం వద్ద తిష్ఠ: భక్తుల అసహనంతిరుమల: తిరుమలలో అపచారం చోటు చేసుకుంది. పవిత్రమైన శ్రీవారి ఆలయం ఎదురుగా పందుల మంద స్వేచ్ఛగా తిరుగాడింది. పదికి పైగా పందులు శ్రీవారి ఆలయం ముందుభాగంలో చ… Read More
0 comments:
Post a Comment