కలికాలమో.. ఆధునిక పోకడలో తెలియడం లేదు. చిత్ర, విచిత్ర ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా తిరుపతిలో ఇలాంటి ఘటన జరిగింది. ఓ మహిళ.. తాను గర్భవతి నని చెప్పింది. డెలివరీ కోసం రాగా.. పరీక్ష చేసిన వైద్యులు ప్రెగ్నెట్ కాదని చెప్పారు. దీంతో విస్తుపోవడం ఆమె వంతయిపోయింది. కాదు తాను గర్భవతినేనని చెబుతోంది. ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nYCcM8
ఇదేమీ విచిత్రం: కాన్పు కోసం వచ్చిన మహిళ.. గర్భవతి కాదంటోన్న వైద్యులు
Related Posts:
హైదరాబాద్ వాసులకు నిద్రలేని రాత్రులు: నిమిషాల్లోనే వరదనీరు ఇళ్లల్లోకి(వీడియో)హైదరాబాద్: గత పది రోజులుగా ఎడతెరిపిలేని భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం అతలాకుతలమవుతోంది. ఇప్పటికే నగరంలోని దాదాపు సగ భాగం వరద నీటిలోనే ఉంది. లోతట్టు ప్ర… Read More
దసరాకి ఆర్టీసీ బస్సులు నడపకపోవడం ప్రభుత్వ వైఫల్యం.!ప్రజా సమస్యల పట్ల ఏపి సర్కార్ కు జనసేన సూచన.!అమరావతి/హైదరాబాద్ : ప్రజా రవాణా వ్యవస్థపై జనసేన పార్టీ స్పందించింది. దసరా, దీపావళి వంటి పవిత్రమైన పండుగలను జరుపుకోవడానికి ప్రజలు పెద్దఎత్తున స్వస్థలాల… Read More
లాలూ దెబ్బ... పడిపోయిన నితీశ్ ఇమేజ్.. బీహార్ ఎన్నికల్లో ఎవరికెన్ని సీట్లు... బీజేపీ ఓటర్లలో గందరగోళంఅక్టోబర్ 28 నుంచి జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 7 కోట్ల మంది ఓటర్లు ఎన్డీయే,మహాకూటమి భవితవ్యాలను నిర్దేశించబోతున్నారు. గత ఎన్నికల్లో బీజేపీయేతర మ… Read More
జస్టిస్ రమణేనా? రెడ్డి జడ్జిలపై రాయరా? - జగన్ నోట తప్పులు -2వ తేదీలోగా ఈపని: ఎంపీ రఘురామఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు హైకోర్టులోని కొందరు జడ్జిలు, సుప్రీంకోర్టుకు చెందిన జస్టిస్ ఎన్వీ రమణ ప్రయత్నిస్తున్నారంటూ సీఎం జగన్ తీవ్ర… Read More
వైష్ణోదేవి ఆలయానికి సైకిల్ పై ప్రయాణం ... 2200కిమీ సైకిల్ తొక్కుతూ ఒక వృద్ధురాలి సాహసంఎల్లలు లేని భక్తి భావానికి 68 ఏళ్ల మహిళ సాగిస్తున్న ప్రయాణమే ఒక ఉదాహరణ. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న 68 ఏళ్ల వృద్ధురాలు వైష్ణోదేవి ఆలయాన… Read More
0 comments:
Post a Comment