బెంగళూరు/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో అన్ని వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి. దేశంలో లాక్ డౌన్ అమలు కాకముందే దేశంలోని దాదాపు అన్ని విద్యాసంస్థలు మూతపడ్డాయి. కరోనా వైరస్ దెబ్బకు విద్యాసంస్థలు మూతపడటంతో కొంతకాలం నుంచి ఆన్ లైన్ లో తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే 1వ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YokPt7
Lockdown:ఆన్ లైన్ క్లాసులు బ్యాన్, అధిక ఫీజులు అంటే ప్రిన్సిపాల్,టీచర్ల తోలు తీస్తాం,సీఎం వార్నింగ్
Related Posts:
2 కిలోమీటర్లు నడిచి, చేలో మంచె పైకెక్కి.. ఆన్ లైన్ క్లాసులు వింటున్న విద్యార్థినికి అండగా..కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వం డిజిటల్ విద్యా విధానాన్ని ప్రోత్సహిస్తోంది. దేశవ్యాప్తంగా ఆన్ లైన్ ద్వారా విద్యార్థులకు విద్యా బోధన కొనసాగించాలని నిర… Read More
కేంద్ర మంత్రి సరేశ్ కు కరోనా - ఇంకో మూడు రోజుల్లో పార్లమెంట్ భేటీ అనగా..మరో మూడు రోజుల్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానుండగా.. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి అంగడి సురేశ్ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. సభకు… Read More
State Startup Rankings విడుదల: గుజరాత్ టాప్.. మరి తెలంగాణ ర్యాంకు ఎంతంటే..?కరోనావైరస్ నేపథ్యంలో గాడితప్పిన ఆర్థిక వ్యవస్థను ట్రాక్పై పెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమవంతు కృషిచేస్తున్నాయి. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థను మ… Read More
కరోనా కంటే కంగనా ఎక్కువైంది - దావూద్ ఆస్తుల్ని కూల్చేసే దమ్ముందా? : శివసేనపై బీజేపీ ఫైర్కరోనా మహమ్మారికి సంబంధించి దేశంలోనే మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రంగా కొనసాగుతోంది మహారాష్ట్ర. అయితే శివసన కూటమి సర్కారు ప్రాధాన్యం మాత్రం కరోనా కు కాకుండా … Read More
మరో ఘోరం: మాండ్యా ఆలయంలో ముగ్గురు అర్చకుల దారుణ హత్య, హుండీల దోపిడీబెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మాండ్యా నగర శివారు గుట్టల్లోని శ్రీ అరకేశ్వర ఆలయంలోని ముగ్గురు అర్చకులు దారుణంగా హత… Read More
0 comments:
Post a Comment