బెంగళూరు: వ్యాపార సమస్యలతో విసిగిపోయిన వ్యాపారవేత్త కుటుంబ సభ్యులతో కలిసి సామూహిక ఆత్మహత్య చేసుకున్న సంచలన సంఘటన కర్ణాటకలోని మైసూరు సమీపంలోని చామరాజనగర జిల్లా, గుండ్లుపేట తాలుకాలో జరిగింది. ఒకే కుటుంబంలో ఐదు మంది తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడంతో వారి బంధువులు ఆర్తనాదాలు చేస్తున్నారు. బళ్లారి గనుల మాఫియా బెదిరింపులు, ఐటీ శాఖ వేధింపు కారణంగా ఐదు మంది ఆత్మహత్య చేసుకున్నారని వారి బంధువులు ఆరోపిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MnKr5M
ఒకే ఫ్యామిలీలో ఐదు మంది ఆత్మహత్య, గనుల మాఫియా వార్నింగ్ ?, గాలి కేసు తరువాతే !
Related Posts:
వామ్మో .. లిప్ట్లో బాలుడు, గోడబద్దలు కొట్టిన సిబ్బంది ...హైదరాబాద్ : గంట కాదు రెండు గంటలు కాదు .. ఏకంగా నాలుగు గంటలు. సరిగా గాలి రాని పరిస్థితి. ఒక్కరే .. బిక్కు బిక్కుమంటూ ఉండాలి. అదేం గదిలోనే, హాలీడే స్పాట… Read More
ఇక నాలుగో శనివారం కూడా సెలవురోజే! ఉత్తర్వులు జారీ.. తక్షణమే అమలు!బెంగళూరు: సాధారణంగా ప్రతి నెలా రెండో శనివారం ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఉంటుంది. దీనికి అదనంగా మరో శనివారం కూడా జ… Read More
గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2019: అత్యంత శాంతియుత దేశాల్లో భారత్ స్థానం ఎంతో తెలుసా..?ప్రపంచ దేశాల్లో శాంతి కరువైంది. కొన్ని దేశాల్లో ఉగ్రదాడులు జరుగుతుండగా మరికొన్ని దేశాల్లో అంతర్గత వ్యవహారాలతో శాంతి భద్రతలు అదుపుతప్పాయి. ఈ క్రమంలోనే … Read More
కశ్మీర్లో మరోసారి కాల్పులకు తెగబడ్డ తీవ్రవాదులు..5గురు సీర్పీఎఫ్ జవాన్లు మృతి..5గురికి గాయాలుజమ్ము కశ్మీర్లో మరోసారి తీవ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో సీఆర్పీఎఫ్కు చెందిన 5గురు సీర్పీఎఫ్ జవాన్లు మృత్యువాత పడగా మరో అయిదు… Read More
కర్ణుడి చావు, నా ఓటమికి వంద కారణాలు .. బూర నర్సయ్య సంచలనంభువనగిరి : టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణుడి చావుకి వంద కారణాలు ఉన్నట్టు .. తన ఓటమికి కూడా వంద కారణాలు ఉన్నాయని… Read More
0 comments:
Post a Comment