బెంగళూరు: వ్యాపార సమస్యలతో విసిగిపోయిన వ్యాపారవేత్త కుటుంబ సభ్యులతో కలిసి సామూహిక ఆత్మహత్య చేసుకున్న సంచలన సంఘటన కర్ణాటకలోని మైసూరు సమీపంలోని చామరాజనగర జిల్లా, గుండ్లుపేట తాలుకాలో జరిగింది. ఒకే కుటుంబంలో ఐదు మంది తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడంతో వారి బంధువులు ఆర్తనాదాలు చేస్తున్నారు. బళ్లారి గనుల మాఫియా బెదిరింపులు, ఐటీ శాఖ వేధింపు కారణంగా ఐదు మంది ఆత్మహత్య చేసుకున్నారని వారి బంధువులు ఆరోపిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MnKr5M
Saturday, August 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment