బెంగళూరు: వ్యాపార సమస్యలతో విసిగిపోయిన వ్యాపారవేత్త కుటుంబ సభ్యులతో కలిసి సామూహిక ఆత్మహత్య చేసుకున్న సంచలన సంఘటన కర్ణాటకలోని మైసూరు సమీపంలోని చామరాజనగర జిల్లా, గుండ్లుపేట తాలుకాలో జరిగింది. ఒకే కుటుంబంలో ఐదు మంది తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడంతో వారి బంధువులు ఆర్తనాదాలు చేస్తున్నారు. బళ్లారి గనుల మాఫియా బెదిరింపులు, ఐటీ శాఖ వేధింపు కారణంగా ఐదు మంది ఆత్మహత్య చేసుకున్నారని వారి బంధువులు ఆరోపిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MnKr5M
ఒకే ఫ్యామిలీలో ఐదు మంది ఆత్మహత్య, గనుల మాఫియా వార్నింగ్ ?, గాలి కేసు తరువాతే !
Related Posts:
ట్రంప్ కు అరెస్ట్ వారెంటే జారీ చేసిన ఇరాన్- రెడ్ నోటీసు ఇవ్వాలని ఇంటర్ పోల్ కు వినతి...ఈ ఏడాది బాగ్దాద్ లో తమ సైన్యాధిపతి జనరల్ సులేమానీని డ్రోన్ దాడితో హతమార్చిన అమెరికాపై ఇరాన్ కోపం ఇంకా చల్లారలేదు. సులేమానీ హత్యకు దేశం ప్రతీకారం తీర్చ… Read More
వామ్మో.. పరీక్ష చేయకున్నా కరోనా పాజిటివ్..? యువకుడు ఆందోళన, వైద్యులకు లేఖ..కరోనా వైరస్ పాజిటివ్ అంటే చాలు గుండె గుబేల్ మంటోంది. అయితే కొన్ని పరీక్షలు నెగిటివ్ కూడా పాజిటివ్ చూపిస్తాయనే విమర్శలు వస్తున్నాయి. కానీ తూర్పుగోదావరి… Read More
కేసీఆర్ ను కరోనా నిధుల లెక్కలు అడిగిన జేజమ్మ డీకే అరుణ ... కరోనా హబ్ గా మార్చారని ఫైర్కరోనా కట్టడి లో తెలంగాణ రాష్ట్రం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, బిజెపి నాయకురాలు డీకే అరుణ మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానిక… Read More
చంద్రబాబు మరో బకాయినీ జగన్ తీర్చారు.. లక్ష మంది ఖాతాల్లోకి వేల కోట్లు.. ఏపీలో ఉపాధికి భారీగా ఊతం..‘‘వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSME). ప్రభుత్వం అండగా ఉంటేనే చిన్న పరిశ్రమలు తమ కాళ్లపై … Read More
ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు తప్పిన ముప్పు: పల్టీలు కొట్టిన కాన్వాయ్ కారుముంబై: నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవర్కు తృటిలో ప్రమాదం తప్పింది. శరద్ పవార్ ప్రయాణిస్తున్న కాన్వాయ్లోని ఓ వాహనం బోల్తా పడింది. ము… Read More
0 comments:
Post a Comment