Saturday, August 17, 2019

భారత్- పాక్ సరిహద్దులో ఎదురు కాల్పులు, భారత్ జవాన్ మృతి, పాకిస్థానీలు అంతం !

శ్రీనగర్: జమ్మూ, కాశ్మీర్ సరిహద్దులో పాకిస్థాన్ సైనికులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. భారత్- పాక్ జవాన్ల ఎదురు కాల్పుల్లో భారత్ జవాన్ మరణించాడు. అంతకు ముందు భారత్ సైనికుల కాల్పుల్లో నలుగురు పాకిస్థాన్ సైనికులు మరణించారని సమాచారం. ఎల్ ఓసీలో భారత్- పాకిస్థాన్ సైనికుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పాకిస్థాన్ తూటాలకు ల్యాన్స్ నాయక్ సందీప్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MlKjUx

Related Posts:

0 comments:

Post a Comment