Saturday, August 17, 2019

గోడెలెక్కిన మంత్రులు..వరద నీటితో తేలియాడుతూ: గవర్నర్ ఏరియల్ సర్వే..సాయం ముమ్మరం..!!

ఎగువన కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది. శ్రీశైలం, నాగార్జున సాగర్‌, ప్రకాశం బ్యారేజీలు నిండుకుండలా మారాయి. అయితే ఎగువ నుంచి భారీ వరదను వదలడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ప్రాజెక్టు దిగువ పలు గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. దీంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KXsica

Related Posts:

0 comments:

Post a Comment