హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో కరోనా మహమ్మారి గంటగంటకు విస్తరిస్తోంది. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వం ఎన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా వైరస్ ను కట్టడి చేయలేక సతమతమవుతోంది తెలంగాణ ప్రభుత్వం. దీంతో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకూ ధైర్యంగా ఉన్న ప్రజలు వర్షాకాలం వచ్చే సరికి కరోనా ఎక్కడ విజృంభిస్తుందోనని భయ భ్రాంతులకు గురవుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hdaKYN
అలుముకున్నవి కారు మబ్బులు కాదు.!కరోనా మబ్బులు.!తరిమికొట్టడమా.?తడిసి పోవడమా.?
Related Posts:
అనుకున్నదొక్కటి ... అయినదొక్కటి... టీడీపీలో ఓట్ల కంటే నోట్ల పంచాయితీలు ఎక్కువైయ్యాయా?పోలింగ్ సరళితో ఎవరికి ఎన్ని ఓట్లు పోలయ్యాయనే లెక్కలు తేలక టీడీపీ అధినాయకత్వం మల్ల గుల్లాలు పడుతోంది. ఇదే సమయంలో డబ్బుల లెక్కల పంచాయితీ … Read More
మతిపోగొడుతున్న మిస్సింగ్ కేసులు..! ఆ అదృశ్యాలకు కారణం ఎవరు..?కరీంనగర్/హైదరాబాద్ : కరీంనగర్ పోలీసులను అదృశ్య కేసులు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఈ కేసుల్ని ఛేదించడం సవాల్గా మారింది. విద్యార్థులు, యువతీ, యువకులు… Read More
రాజస్థాన్ ర్యాలీలో కర్ణాటక సీఎంకు చివాట్లు పెట్టిన ప్రధాని మోడీ, ఇలాంటి లీడర్స్ అవసరమా ?జైపూర్: సైనికులను అవహేళన చేశారని ఎన్నికల సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రిని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇప్పుడు రాజస్థాన్ లోని బీకనీర్ … Read More
2097 ఎంపీటీసీ, 195 జెడ్పీటీసీ స్థానాలకు ఎల్లుండి పోలింగ్, టీవీ, రేడియోల్లో ప్రచారం నిషేధంహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత స్థానిక సమరం ప్రచారం ముగిసింది. ఈసారి టీవీలు, రేడియోల్లో ప్రచారం నిషేధిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలి… Read More
ఈ నెల 6న ఒడిశాకు మోదీ..! ఫొని తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే..!!భువనేశ్వర్/హైదరాబాద్ : ఫొని తుపాను సహాయ చర్యలపై జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ సమీక్ష నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఒడిశా, ఏపీ, బంగాల్ లో చేపట్టిన… Read More
0 comments:
Post a Comment