హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో కరోనా మహమ్మారి గంటగంటకు విస్తరిస్తోంది. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వం ఎన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా వైరస్ ను కట్టడి చేయలేక సతమతమవుతోంది తెలంగాణ ప్రభుత్వం. దీంతో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకూ ధైర్యంగా ఉన్న ప్రజలు వర్షాకాలం వచ్చే సరికి కరోనా ఎక్కడ విజృంభిస్తుందోనని భయ భ్రాంతులకు గురవుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hdaKYN
అలుముకున్నవి కారు మబ్బులు కాదు.!కరోనా మబ్బులు.!తరిమికొట్టడమా.?తడిసి పోవడమా.?
Related Posts:
ఏపిలో ఇంటర్ ఫలితాలు విడుదల : పలితాల కోసం ఇక్కడ ఇలా....!ఏపిలో ఇంటర్మీడియెట్ రీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాల ను ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి ఫలితా… Read More
130స్థానాల్లో టీడీపీ విజయం పక్కా..స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కాపలా కాయండి..టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబుఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికలో ఓటింగ్ రికార్డుస్థాయిలో నమోదైంది . ఇది ఒక స్వాగతించదగ్గ పరిణామం. ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ నమోదు ఎవరూ ఊహించలేదు .అర్దరాత్ర… Read More
బంగాళాదుంపల సంచిలో ఐఈడీ బాంబు: భారీ పేలుడు: 16 మంది దుర్మరణంఇస్లామాబాద్: పాకిస్తాన్ లోని క్వెట్టాల్లో శుక్రవారం శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 16 మంది దుర్మరణం పాలయ్యారు. 25 మందికి పైగా గాయపడ్డార… Read More
మహిళలపై కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు: ఓటు వేయాలంటే బుర్ఖా తీయాల్సిందే..!ముజఫర్ నగర్ : ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్నగర్లో ఓ కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లిం మహిళలను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేశారు… Read More
బీజేపీకి మరో షాక్! నమో టీవీలో రాజకీయ ప్రసారాలకు ఈసీ బ్రేక్!ఢిల్లీ : ఎన్నికల వేళ బీజేపీకి మరో షాక్ తగిలింది. మోడీ బయోపిక్ విడుదలకు నిరాకరించిన ఎన్నికల కమిషన్.. తాజాగా నమో టీవీ ప్రసారాలపై ఆంక్షలు విధించింది. మహి… Read More
0 comments:
Post a Comment