ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై బిజెపి నేత విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు పరిపాలన తెలియడం లేదని, ఏపీలో నిర్మాణరంగ కార్మికులు నానా ఇబ్బందులు పడుతూ పస్తులు ఉంటున్నా జగన్ కు పట్టడంలేదని ఆయన విమర్శించారు. ఒక్కరోజులోనే ప్రజావేదికను కూల్చిన శక్తి ఉన్నవాళ్లు ఇసుకను అందుబాటులోకి తీసుకు రాలేకపోతున్నారు అంటూ మండిపడ్డారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MkgaVL
Saturday, August 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment