Monday, June 29, 2020

ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు తప్పిన ముప్పు: పల్టీలు కొట్టిన కాన్వాయ్ కారు

ముంబై: నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. శరద్ పవార్ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ఓ వాహనం బోల్తా పడింది. ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ వేపై సోమవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాన్వాయ్‌లోని పోలీస్ పైలట్ వాహనం అదుపుతప్పి రోడ్డుపై బోల్తా కొట్టింది. జీపు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడం వల్లే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CJIg94

Related Posts:

0 comments:

Post a Comment