Monday, August 24, 2020

రాహుల్‌తో నారా లోకేష్.. సోనియాతో చంద్రబాబును పోల్చుతూ జీవీఎల్ ఏకిపారేశారంతే!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో నాయకత్వంపై కొనసాగుతున్న సంక్షోభంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పు కోరుతూ కొందరు సీనియర్ నేతలు లేఖలు రాయడం, నేటి సీడబ్ల్యూసీ సమావేశంలో దీనిపై చర్చలు జరగడం.. చివరకు సోనియా గాంధీనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగాలని నిర్ణయించడం చకచకా జరిగిపోయిన విషయం తెలిసిందే.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hrYp2n

Related Posts:

0 comments:

Post a Comment