కరోనాకు తోడు భారీ వర్షాలతో అతలాకుతలమైన మహారాష్ట్రలో మరో పెను ప్రమాదం చోటుచేసుకుంది. రాయ్ గఢ్ జిల్లాలోని మహద్ పట్టణంలో సోమవారం ఓ ఐదంతస్తుల భవంతి కుప్పకూలింది. తారీఖ్ గార్డెన్ గా పిలిచే ఆ బిల్డింగ్ లోని 45 పోర్షన్లలో పలు కుటుంబాలు జీవిస్తున్నాయి. సోమవారం సాయంత్రం సుమారు ఏడు గంటల ప్రాంతంలో అది ఒక్కసారిగా కూలడంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QjEyqa
5 అంతస్తుల్లో 45 కుటుంబాలు - కుప్పకూలిన బిల్డింగ్ - శిథిలాల్లో 70 మందికిపైగా - సీఎం దిగ్భ్రాంతి
Related Posts:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: యర్రగొండపాలెం నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పుల్లలచెరువు, త్రిపురాంతకం మండలాలు పూర్తిగా ఈ నియోజకవర్గం లో చేరాయి.తొలుత 1955 నుండి 1972 వరకరు ఎ… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పర్చూరు నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పర్చూరు నియోజకవర్గంలో యుద్దనపూడి, కారంచేడు, ఇంకొల్లు, చినగం జాం, మార్టూరు మండలాలు పూర్తిగా పర్చూ… Read More
టీడీపీకి మరో షాక్ ఇచ్చిన ఈసీ ..టీవీల్లో యాత్ర సినిమాకు గ్రీన్ సిగ్నల్ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈసీ ఏపీలోని అధికార టీడీపీకి వరుస షాకులు ఇస్తుంది. యాత్ర సినిమా ఎన్నికల కోడ్ ఉన్న నేపధ్యంలో టీవీల్లో వెయ్యకూడదని , ఈ సిన… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: దర్శి నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా దొనకొండ, ముండ్లమూరు, తాళ్లూరు మండలాలు దర్శి నియోజకవర్గం లో చేరాయి. సీనియర్ నేత కాటూరి నారాయణస్… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: అద్దంకి నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కిరిసిపాడు, సంతమాగులూరు, బల్లికురవ, జె పంగులూరు, అ ద్దంకి మండలాలతో ఈ నియోజకవర్గం ఏర్పడ… Read More
0 comments:
Post a Comment