కాంగ్రెస్.. 130 ఏళ్లకు పైగా చరిత్ర గల పార్టీలో నేతలు/ శ్రేణులకు వ్యక్తిగత స్వాతంత్ర్యం ఎక్కువే.. అదే సమయంలో చాలా సందర్భాల్లో అధి నాయకత్వం మాటే చెల్లుబాటు అవుతోంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత మాత్రం కాంగ్రెస్ అధినేత అంటే గాంధీ-నెహ్రూ కుటుంబీకులే. ఆ ఒరవడి ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే 2019లో అధికారం కోల్పోయాక రాహుల్ గాంధీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EfcW3o
రంగంలోకి రాహుల్ గాంధీ, తోకముడిచిన సీనియర్లు.. కాంగ్రెస్లో కుమ్ములాట టీ కప్పులో తుఫానే..?
Related Posts:
రాజధాని ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేల భరోసా మీటింగ్... సమావేశం బయట రైతుల ఆందోళనఅమరావతి మరియు సిఆర్ఢీఏ పరిధిలో ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్యేలు, మంత్రులు సమావేశం అయ్యారు. రాజధాని తరలింపుపై ఓ వైపు రైతులు , మరోవైపు … Read More
ఇక దంచుడే.. ఆ గ్యాంగ్ని దండించే టైమొచ్చింది.. CAA హింసపై అమిత్ షా సీరియస్దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్న అల్లరిమూకలు(తుక్డే తుక్డే గ్యాంగ్) వల్లే సీఏఏ వ్యతిరేక నిరసనల్లో హింస చెలరేగిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.… Read More
నా తల్లి పుట్టిన తేదీ, పుట్టిన స్థలం నాకే తెలియదు.. మీరెలా చెప్పగలరు? : మోదీపై మమత ఫైర్జాతీయ పౌరసత్వ పట్టిక(NRC),పౌరసత్వ సవరణ చట్టం(CAA),జాతీయ జనాభా పట్టిక(NPR)లతో కేంద్ర ప్రభుత్వం ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్య… Read More
రాహుల్,ఓవైసీ దేశంలో అంతర్యుద్దం కోరుకుంటున్నారు.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలుకేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ దేశంలో అంతర్యుద్దం రావాలని కోరుకుంటున్నా… Read More
ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన చోటే, కన్నా లక్ష్మీనారాయణ మౌనదీక్ష, రాజధాని మార్పుపై నిరసనఏపీలో రాజధాని మార్పు రగడ నెలకొంది. మూడు రాజధానుల ప్రతిపాదనను టీడీపీ, బీజేపీ తప్పుపడుతున్నాయి. అమరావతి రాజధాని మార్చొచ్చని కోరుతున్నాయి. రాజధాని రైతుల … Read More
0 comments:
Post a Comment