కాంగ్రెస్.. 130 ఏళ్లకు పైగా చరిత్ర గల పార్టీలో నేతలు/ శ్రేణులకు వ్యక్తిగత స్వాతంత్ర్యం ఎక్కువే.. అదే సమయంలో చాలా సందర్భాల్లో అధి నాయకత్వం మాటే చెల్లుబాటు అవుతోంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత మాత్రం కాంగ్రెస్ అధినేత అంటే గాంధీ-నెహ్రూ కుటుంబీకులే. ఆ ఒరవడి ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే 2019లో అధికారం కోల్పోయాక రాహుల్ గాంధీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EfcW3o
రంగంలోకి రాహుల్ గాంధీ, తోకముడిచిన సీనియర్లు.. కాంగ్రెస్లో కుమ్ములాట టీ కప్పులో తుఫానే..?
Related Posts:
కరోనా: సీఎం జగన్ మరో కీలక నిర్ణయం.. ఆంధ్రులు కాకపోయినా సహాయం.. దిశ చట్టం సూపర్ సక్సెస్..కరోనా లాక్డౌన్ ఎగ్జిట్ స్ట్రాటజీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం పలు అంశాలపై ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించారు. లాక్ డౌన్ కారణ… Read More
ఎంఎఫ్ఈలకు రూ.10వేల కోట్లు,మత్స్య రంగానికి రూ.20 వేల కోట్లు : నిర్మలా సీతారామన్భారత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్'కు సంబంధించి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ … Read More
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మహిళలు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలుప్రకాశం: జిల్లాలో గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నాగలుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి విద్యుత్ స్తంభ… Read More
విశాఖ వాసుల గుండె పగిలే వార్త..!స్టైరిన్ గ్యాసే కాదు, విషవాయువులు కూడా ఉన్నాయన్న పీసీబి..!అమరావతి/హైదరాబాద్ : విషవాయువుతో విలవిలలాడుతున్న విషాఖ వాసులకు మరోసారి విషాదంలో మునిగే వార్త తెరమీదకు వచ్చింది. విషవాయువు ప్రభావం ఇంకెంత కాలం వెంటాడుతు… Read More
హైదరాబాద్ టు అమరావతి, 16వ తేదీ నుంచి ఏపీఎస్ఆర్టీసీ సర్వీసులు, క్వారంటైన్ కంపల్సరీ..ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారిని స్వస్థలం తీసుకొచ్చేందుకు ఏపీఎస్ఆర్టీసీ చర్యలు చేపట్టింది. తొలుత హైదరాబాద నుంచి ఏపీ వాసులను తీసుకెళ్లనుంది. ఈ నెల 16వ తేదీ… Read More
0 comments:
Post a Comment