విశాఖపట్నంలోని మధురవాడ సమీపంలో ఉన్న కొమ్మాది శ్రీ చైతన్య వాల్మీకి క్వారెంటైన్ కేంద్రంలో సోమవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగడంతో పరిస్థితి త్వరగానే అదుపులోకి వచ్చింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించినట్లు గుర్తించారు. ప్రమాదంలో భారీగా కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jaJ3jr
విశాఖ క్వారెంటైన్ కేంద్రంలో అగ్ని ప్రమాదం... తప్పిన పెను ప్రమాదం...
Related Posts:
ఏపీలో ప్రజల అంచనాలను జగన్ సర్కార్ అందుకోలేకపోయింది : మురళీధరరావువిశాఖపట్టణం : ఏపీలో జగన్ సర్కార్ విఫలమయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు. రాష్ట్రంలో వైసీపీకి ప్రజలు బ్రహారథం … Read More
మొదట నేను భారతీయుడిని.. ఆ తరువాతే ఇంకేదైనా: మీడియాకు ఇస్రో ఛైర్మన్ చురకలు!బెంగళూరు: ఇస్రో ఛైర్మన్ కే శివన్..పరిచయ వాక్యాలు అక్కర్లేని పేరు ఇది. చంద్రయాన్-2 మిషన్ తో దేశవ్యాప్తంగా..ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా మారుమోగిన పేరు.… Read More
కరీంనగర్లో స్మార్ట్ సిటీ.. 3600 మందికి ఉద్యోగాలు.. నెంబర్ 1 గా చేస్తాం : గంగులకరీంనగర్ : స్మార్ట్ సిటీ పనులు బుధవారం (11.09.2019) నుంచి ప్రారంభం అవుతాయని తెలిపారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్కు స్మార్ట్ సిటీ తెచ్చిన ఘనత ముమ్… Read More
భయోత్పాతం సృష్టిస్తున్నారు, మూడేళ్లే: చంద్రబాబు సంచలనం, టీడీపీ శిబిరం వద్ద భారీగా పోలీసులుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో జర… Read More
జగన్ పాలన మూడేళ్లే : జమిలి ఎన్నికలు ఖాయం : చంద్రబాబు..బీజేపీ నేత సంచలనం...!!మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో సారి కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో జగన్ పాలన మూడేళ్లే ఉంటుందని జోస్యం చెప్పారు. రివర్స్ పాలనతో ప్రజలు రివర్స్ ఎన్నికలు క… Read More
0 comments:
Post a Comment