మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాయగఢ్ జిల్లాలో ఓ బహుళ అంతస్తుల భవనం కూలి 15 మంది గాయపడ్డారు. మరో 70 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రమాద సమాచారం అందగానే సహాయక చర్యల కోసం ముంబై నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రాయ్గఢ్కి బయలుదేరాయి. ప్రమాద స్థలానికి చేరుకునేందుకు దాదాపు నాలుగైదు గంటల సమయం పట్టే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FWhaNT
ఘోర ప్రమాదం... కుప్పకూలిన ఐదంతస్తుల భవనం... శిథిలాల కింద 70 మంది...
Related Posts:
ముఖ్యమంత్రి రాజీనామా ఖాయం: సీఎంగా దళితుడికి ఛాన్స్!బెంగళూరు: కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే వస్తోంది. ఇప్పట్లో దీనికి బ్రేక్ పడే అవకాశాలు కూడా కనిపించట్లేదు. కర్ణాటకలో అధ… Read More
ఢిల్లీలో విపక్షాలు, హైదరాబాద్లో మిత్రపక్షాలు... అభివృద్దిని అడ్డుకునేందుకు విమర్శలు... టీఆర్ఎస్సచివాలయం భవన నిర్మాణాలను ప్రతిపక్షాలు అడ్డుకునేందుకు గవర్నర్కు పిర్యాధు చేయడం అత్యంత దుర్మార్గమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ మండిపడ్డారు. ఆయా… Read More
ముస్లింలు 50 మంది భార్యలను, 1050 మంది పిల్లలను కంటారు...! బీజేపీ ఎమ్మెల్యేయూపీ వివాద్పద ఎమ్మెల్యే సురేంద్రసింగ్ మరోసారి వార్తల్లోకెక్కాడు. గతంలో పాలు సార్లు వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే ప్రస్తుతం ఆయన ముస్లింల సంతానం పై ఆయన… Read More
తమిళనాడులో ఆసక్తికర రాజకీయాలు..! క్రికెట్ ప్రపంచకప్ తో పోల్చుకుంటున్న పార్టీలు..!!చెన్నై/హైదరాబాద్ : తమిళనాడు రాజకీయాలపై క్రికెట్ ప్రపంచకప్ ప్రభావం బాగా పనిచేస్తున్నట్టగు తెలుస్తోంది. రాజకీయాలకు క్రికెట్ కు ముడి పెడుతూ తమిళ రాజకీయ న… Read More
పాత పెన్షన్ విధానంకు కేంద్రం నో.... లోక్సభలో లిఖితపూర్వక సమాధానంప్రభుత్వ ఉద్యోగులకు పాత పద్దతి పెన్షన్లను తిరిగి ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా నిరాకరించింది. ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానం లోక్సభలో… Read More
0 comments:
Post a Comment