Monday, August 24, 2020

ఘోర ప్రమాదం... కుప్పకూలిన ఐదంతస్తుల భవనం... శిథిలాల కింద 70 మంది...

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాయగఢ్ జిల్లాలో ఓ బహుళ అంతస్తుల భవనం కూలి 15 మంది గాయపడ్డారు. మరో 70 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రమాద సమాచారం అందగానే సహాయక చర్యల కోసం ముంబై నుంచి ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు రాయ్‌గఢ్‌కి బయలుదేరాయి. ప్రమాద స్థలానికి చేరుకునేందుకు దాదాపు నాలుగైదు గంటల సమయం పట్టే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FWhaNT

0 comments:

Post a Comment