ఏపీలో అధికార వైసీపీకి తలనొప్పిగా మారాడు నరసాపురం వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. పార్టీకి వ్యతిరేకంగా రఘురామ ప్రవర్తిస్తున్నాడని షోకాజ్ నోటీసులు జారీ చేయడం ఆ తర్వాత రఘురామ జాతీయ ప్రధాన కార్యదర్శి పేరుతో తనకు నోటీసులు జారీ చేసిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి రివర్స్ నోటీసు ఇవ్వడం,ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు వరుసగా చర్చనీయాంశంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ihc6lQ
రఘురామకు వైఎస్ జగన్ పై నిజమైన ప్రేమ...రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో పోలుస్తూ వర్మ విచిత్ర ట్వీట్
Related Posts:
అక్టోబర్ 19 న తెలంగాణా బంద్ ? .. ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చెయ్యాలని జేఏసీ నిర్ణయంతెలంగాణ ఆర్టిసిని ప్రభుత్వ శాఖలో విలీనం చేయాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. అలాగే పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, జీతాలను పెంచ… Read More
ప్రియమైన అమ్మకు..! ప్రపంచంలోనే ఎత్తయిన పోస్టాఫీస్ నుంచి లేఖ రాసిన వైజాగ్ అమ్మాయివిశాఖపట్నం: ప్రపంచంలోనే ఎత్తయిన పోస్టాఫీస్ హిక్కిం. హిమాచల్ ప్రదేశ్ లో ఎత్తయిన పర్వత శిఖరాల అంచుల మీద, మంచు దుప్పటి కప్పుకొని ఉన్నట్టు కనిపించే స్పితి… Read More
సీఎం జగన్ ఆరోగ్య వరాలు: పక్షవాత..తలసేమియా బాధితులకు పెన్షన్లు: పొరుగు రాష్ట్రాల్లోనూ ఆరోగ్య శ్రీ ..!నేను అనంత జిల్లా మనవడిని..జిల్లా రూపురేఖలు ఖచ్చితంగా మారుస్తా అంటూ ముఖ్యమంత్రి జగన్ అనంతపురం లో కంట వెలుగు ప్రారంభ సభలో హామీ ఇచ్చారు. ఆరోగ్య పరంగా అనే… Read More
ఎలక్షన్ స్టంట్ : అన్ని రాజకీయపార్టీలు ఆధ్మాత్మికం వైపే.. డేరా బాబాను కూడా..!న్యూఢిల్లీ: ఎన్నికలవేళ పార్టీలు ఆధ్యాత్మిక గురువుల వైపు చూస్తున్నాయి. ఉత్తరభారతంలో ఆధ్యాత్మికత కాస్త ఎక్కువే. అక్కడ ఆధ్యాత్మిక గురువులు ఓటర్లను కొంతవర… Read More
పెళ్లి ప్రపొజల్.. యువతి తిరస్కరించిందని పెట్రోల్ దాడి.. ఇద్దరూ బలి..!ఎర్నాకుళం : ఆ యువతికి 17 ఏళ్లు మాత్రమే. అంటే మేజర్ కూడా కాలేదు. అప్పుడే పెళ్లి చేసుకుంటానంటూ వెంటపడ్డాడు ఓ యువకుడు. ఆ ప్రతిపాదనను తిరస్కరించింది ఆ అమ్… Read More
0 comments:
Post a Comment