వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు శ్రీ సాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,మాజీ మంత్రి నారా లోకేష్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజా వేదికను కూల్చేస్తే మీ సొంత ఇల్లు నేలమట్టమైనట్టు సంవత్సరీకాలు జరుపుకోవడం ఏంటయ్యా.. కాస్త ప్రజలకు ఏమైనా సేవ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YCxwSw
ఈ సంవత్సరీకాలు జరుపుకోవటం ఏమిటీ ? ప్రజలకు సేవ చెయ్యండయ్యా : టీడీపీ నేతలకు విజయసాయి చురకలు
Related Posts:
సూరత్ ప్రమాదానికి కారణమెవరు ? ఎవరి నిర్లక్ష్యం 20 మంది విద్యార్థులను బలితీసుకుంది ?సూరత్ : సూరత్ కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాద మృతుల సంఖ్య పెరుగుతుంది. 20 మంది విద్యార్థులు చనిపోయినట్టు అధికారులు ధ్రువీకరించారు. మృతులంతా టీనేజ… Read More
అమ్మవారిని దర్శిస్తే సంతానం ? పిల్లలకు ఆయురారోగ్యండా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 9440611151 సర్వాంతర్యామి అయిన దేవుడు అనేక క్షేత్రాలలో వెలసి అనేక విధాలుగా భక్తులను అనుగ్రహిస్తు… Read More
నేడు ఏపిలో అత్యధిక ఉష్ణోగ్రతలు..! రోహిణి ప్రభావంతో బెంబేలెత్తుతున్న జనం..!!అమరావతి/హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ రోజు అత్యధికంగా 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలున్నాయని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) తెలిపి… Read More
లోకేష్ ది 'మందలగిరి'..! నాది మంగళగిరి..! లోకేష్ పై తీవ్ర విమర్శలు చేసిన ఆర్కే..!!అమరావతి/హైదరాబాద్ : మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లోకేష్ పై మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు అవినీతి పాలనే టీడీపీ ఓటమికి కారణం అయిందని అన్నారు.… Read More
జగన్ ఏకగ్రీవ ఎన్నిక..ఇలా జరిగింది : ఇక ప్రమాణ స్వీకారమే మిగిలింది: నాడు తండ్రి..నేడు తనయుడవైసీపీ శాసనసభా పక్షనేతగా జగన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో సరిగ్గా ఉదయం 10.31 గంటలకు జగన్ను ఏకగ్రీవంగ… Read More
0 comments:
Post a Comment