న్యూఢిల్లీ: ఎన్నికలవేళ పార్టీలు ఆధ్యాత్మిక గురువుల వైపు చూస్తున్నాయి. ఉత్తరభారతంలో ఆధ్యాత్మికత కాస్త ఎక్కువే. అక్కడ ఆధ్యాత్మిక గురువులు ఓటర్లను కొంతవరకు ప్రభావితం చేయగలరనేది ఉంది. ఇందులో భాగంగానే చాలామంది నాయకులు ఆధ్యాత్మిక గురువుల వైపు చూస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు తమకంటే తమకే మద్దతు ఇవ్వాలని కోరుతున్నాయి. డేరా బాబా కోట్లు పోగేశాడు.. ఈ రెండేళ్లలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MA82Oi
ఎలక్షన్ స్టంట్ : అన్ని రాజకీయపార్టీలు ఆధ్మాత్మికం వైపే.. డేరా బాబాను కూడా..!
Related Posts:
సాద్వీపై 72 గంటల ప్రచార నిషేధం : బాబ్రీపై వ్యాఖ్యలపై ఈసీ చర్యలున్యూఢిల్లీ : బాబ్రీ మసీదు కూల్చివేతలో భాగస్వామురాలినని, అందుకు గర్వపడుతున్నారని భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వీ ప్రగ్యా ఠాకూర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల… Read More
6న ఏపీలో 5 చోట్ల రీ పోలింగ్ : ఓటింగ్ ఏర్పాట్లలో అధికారులుఅమరావతి : ఎన్నికల సందర్భంగా ఏపీలో హింసాత్మక ఘటనలు జరుగడంతో ఐదు పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించే తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 6 సోమవారం… Read More
రైలు తోనే గేమ్స్.... సెల్ఫీ తీసుకుంటు ముగ్గురు యువకుల మృతిహర్యాణలో లోని ముగ్గురు యువకులు రైల్వే ట్రాక్ పై సెల్పీలు దిగుతూ మృత్యువాత పడ్డారు. రైలు వస్తున్న సమయంలో ఫోటోలు తీసకుంటుండగా దగ్గరి వచ్చిన నేపథ్యంలోనే … Read More
ఫొణి సైక్లోన్ ఎఫెక్ట్ : 81 రైళ్లు రద్దు చేసిన రైల్వేశాఖవిశాఖపట్టణం : ఫొణి తుఫాను ప్రభావం గురు, శుక్రవారాల్లో ఎక్కువ ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైల్వేశాఖ అప్రమత్తమైంది. ఏపీ మీదుగా వెళ్లే, ఏపీలో నడిచే… Read More
వార్ధాలోనూ ఉల్లంఘించలేదు : మోదీకి మరోసారి ఈసీ రిలీఫ్న్యూఢిల్లీ : సార్వత్రిక సమరంలో ప్రధాని మోదీకి ఎన్నికల సంఘం నుంచి మరోసారి ఊరట కలిగింది. ఉగ్రవాద శిబిరాలపై దాడులను రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ పార్ట… Read More
0 comments:
Post a Comment