న్యూఢిల్లీ: ఎన్నికలవేళ పార్టీలు ఆధ్యాత్మిక గురువుల వైపు చూస్తున్నాయి. ఉత్తరభారతంలో ఆధ్యాత్మికత కాస్త ఎక్కువే. అక్కడ ఆధ్యాత్మిక గురువులు ఓటర్లను కొంతవరకు ప్రభావితం చేయగలరనేది ఉంది. ఇందులో భాగంగానే చాలామంది నాయకులు ఆధ్యాత్మిక గురువుల వైపు చూస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు తమకంటే తమకే మద్దతు ఇవ్వాలని కోరుతున్నాయి. డేరా బాబా కోట్లు పోగేశాడు.. ఈ రెండేళ్లలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MA82Oi
Thursday, October 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment