తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ను అవసరమైన సందర్భాల్లో వాడుకుంటూ వీలు చిక్కినప్పుడల్లా ఇరుకున పెట్టే వ్యూహాన్ని కేంద్రం పక్కాగా అమలు చేస్తోంది. తాజాగా రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో సీఎంలు కేసీఆర్, జగన్ వ్యక్తం చేసిన అభ్యంతరాల విషయంలో మరోమారు ఇదే రుజువైంది. కేంద్రం వీటిని పట్టించుకోకుండా వీరివి ఒట్టి అపోహలే అంటూ కొట్టిపారేసింది. అంతేకాదు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/387EIcv
జగన్, కేసీఆర్ కు కేంద్రం మరో షాక్ - అన్నీ అపోహలే- అధికారాలు లాక్కోవడం లేదంటూనే...
Related Posts:
అదో దండగమారి మధ్యవర్తిత్వ కమిటీ: సుబ్రహ్మణ్యస్వామి, మంచి పరిణామం అంటోన్న మాయావతిన్యూఢిల్లీ: అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదాన్ని పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల మధ్యవర్తిత్వ కమిటీపై మిశ్రమ… Read More
ఎంపీగా పోటీ చేయలేను : సీయంతో మాగుంట చెప్పిన కారణమేంటి : టిడిపి ఎంపీలకు ఏమైంది..!ఎన్నికలు సమీపిస్తున్నాయి. అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ అధికార టిడిపిలో వేగంగా సాగుతోంది. అయితే, అసెంబ్లీ పైనే ఎక్కువ పోటీ కనిపిస్తోంది. ఎంపీలుగా పోటీ… Read More
రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఈ ముగ్గురి మీదే: ఎవరు వాళ్లు?న్యూఢిల్లీ: దశాబ్దాల కాలంగా రగులుతున్న, నలుగుతున్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యతను మనదేశ అత్యున్నత న్యాయస్థానం ముగ్గు… Read More
ఎన్నికల తరుముకొస్తున్నాయ్..! ఇంకా తేలని రాధా రాజకీయ భవిత..!!అమరావతి/హైదరాబాద్ : ఏపి ఎన్నికలకు సమయం చేరువౌతోంది. నేడో రేపో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో రాజకీయ పార్… Read More
నేడు డైనమెట్లతో కూల్చి వేయనున్న నీరవ్ మోదీ ఇళ్లు రూపన్యాపంజాబ్ నేషనల్ బ్యాంకు ఫ్రాడ్ కేసును ఎదుర్కోంటున్న నీరవ్ మోదికి ఇంటి రూపంలో మరో కష్టం వచ్చిపడింది రాయిగఢ్ లో సముద్రపు ఒడ్డున కట్టిన అంత్యంత విలాసవంతమైన… Read More
0 comments:
Post a Comment