తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ను అవసరమైన సందర్భాల్లో వాడుకుంటూ వీలు చిక్కినప్పుడల్లా ఇరుకున పెట్టే వ్యూహాన్ని కేంద్రం పక్కాగా అమలు చేస్తోంది. తాజాగా రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో సీఎంలు కేసీఆర్, జగన్ వ్యక్తం చేసిన అభ్యంతరాల విషయంలో మరోమారు ఇదే రుజువైంది. కేంద్రం వీటిని పట్టించుకోకుండా వీరివి ఒట్టి అపోహలే అంటూ కొట్టిపారేసింది. అంతేకాదు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/387EIcv
జగన్, కేసీఆర్ కు కేంద్రం మరో షాక్ - అన్నీ అపోహలే- అధికారాలు లాక్కోవడం లేదంటూనే...
Related Posts:
సత్యవతి రాథోడ్ రాజకీయ ప్రస్థానం: సర్పంచ్ స్థాయి నుంచి తొలి మహిళా మంత్రి వరకుహైదరాబాద్: సత్యవతి రాథోడ్ రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న నాయకురాలు. సర్పంచ్ స్థాయి నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె.. తెలంగాణ రాష్… Read More
గంగుల కమలాకర్ రాజకీయ ప్రస్థానం.. మంత్రి పదవి అందుకేనా.. కేసీఆర్ వ్యూహం ఇదేనా?కరీంనగర్ : రాజకీయ సమీకరణాలు, జిల్లాల ప్రాధాన్యత తదితర అంశాలు వెరసి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్కు మంత్రి పదవి దక్కింది. మున్నూరు కాపు సామాజిక వర్… Read More
సెకెండ్ ఇన్నింగ్: మహారాష్ట్రలో భారీ వర్షాలు..గోదావరికి మళ్లీ వరదపోటు..ధవళేశ్వరం ఫుల్!అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల జీవన ప్రదాయినిగా పేరున్న గోదావరి నది మరోసారి వరద ప్రవాహాన్ని సంతరించుకుంది. గోదావరి తీర ప్రాంతంలోని పలు లంక గ్రామాలు ప… Read More
ఉద్యమ కార్యకర్త నుండి.. మంత్రిగా... పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎదిగిన కేటిఆర్తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణలో కేసిఆర్ తనయుడు, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు అయిన కేటిఆర్కు స్థానం లభించింది. గత కొద్ది రోజుల క్రితం పార్టీ బ… Read More
హరీష్కు ఆర్ధిక శాఖ... 5గురు నూతన మంత్రులకు శాఖల కేటాయింపుకొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న 6 గురు మంత్రులకు శాఖలు కేటాయించారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేబినెట్లోకి కొత్తవారిని తీసుకున్న కేసీఆర్... వారికి ఏయే శ… Read More
0 comments:
Post a Comment