ఎర్నాకుళం : ఆ యువతికి 17 ఏళ్లు మాత్రమే. అంటే మేజర్ కూడా కాలేదు. అప్పుడే పెళ్లి చేసుకుంటానంటూ వెంటపడ్డాడు ఓ యువకుడు. ఆ ప్రతిపాదనను తిరస్కరించింది ఆ అమ్మాయి. దాంతో యువకుడు సైకోగా మారాడు. సదరు యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కేరళలో జరిగిన ఈ ఘటన చర్చానీయాంశంగా మారింది. పెట్రోల్ దాడిలో ఆ యువతితో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33cECwy
Thursday, October 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment