ఎర్నాకుళం : ఆ యువతికి 17 ఏళ్లు మాత్రమే. అంటే మేజర్ కూడా కాలేదు. అప్పుడే పెళ్లి చేసుకుంటానంటూ వెంటపడ్డాడు ఓ యువకుడు. ఆ ప్రతిపాదనను తిరస్కరించింది ఆ అమ్మాయి. దాంతో యువకుడు సైకోగా మారాడు. సదరు యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కేరళలో జరిగిన ఈ ఘటన చర్చానీయాంశంగా మారింది. పెట్రోల్ దాడిలో ఆ యువతితో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33cECwy
పెళ్లి ప్రపొజల్.. యువతి తిరస్కరించిందని పెట్రోల్ దాడి.. ఇద్దరూ బలి..!
Related Posts:
ఆకుపచ్చ సోన, ఒకటి కాదు ఆరు కోళ్ల నుంచి.. 9 నెలల నుంచి వింత, ఫోటో పోస్ట్ చేయడంతో వైరల్..కోడి గుడ్డు సోన పసుపుపచ్చ రంగులో ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ కేరళలో ఓ ఫౌల్ట్రీఫామ్లో కోళ్లు పెట్టే గుడ్లు ఆకుపచ్చలో ఉంటున్నాయి. అదీ కూడ… Read More
Lockdown: అల్లుడి కోసం కూతురి విరహవేదన: నలుగురి కోసం విమానం బుక్ చేసిన తండ్రి, ఖర్చు ?భోపాల్/న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు లాక్ డౌన్ అమలు కావడంతో భర్తకు భార్య దూరం అయ్యింది. పుట్టింటికి వచ్చిన భార్య, పిల్లలు అక్కడే… Read More
వలస కూలీల కష్టాలు బీజేపీ తప్ప దేశమంతా చూస్తోంది: సోనియా గాంధీ విమర్శల దాడిన్యూఢిల్లీ: వలస కూలీలు పడుతున్న తీవ్రమైన బాధలను దేశం మొత్తం చూస్తోందని.. అయితే బీజేపీ ప్రభుత్వానికి మాత్రం వారి కష్టాలు కనబడటం లేదని కాంగ్రెస్ అధినేత్… Read More
వేగం పెంచిన టీ కాంగ్రెస్..!ప్రజాసమస్యలే ఎజెండాగా కార్యాచరణ..!సందడిగా మారుతున్న గాంధీభవన్.!హైదరాబాద్ : ప్రజాసమస్యల పోరాటంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వేగంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు కనిపిస్తోంది. లాక్డౌన్ ఆంక్షల సమయంలో నిరుపేదలకు జీవనోపా… Read More
ఒకే సిగరెట్ తాగారు! ఆ ముగ్గురూ కరోనా బారినపడ్డారు!!హైదరాబాద్: లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో విచిత్రమైన పరిస్థితుల్లో ముగ్గుర… Read More
0 comments:
Post a Comment