నేను అనంత జిల్లా మనవడిని..జిల్లా రూపురేఖలు ఖచ్చితంగా మారుస్తా అంటూ ముఖ్యమంత్రి జగన్ అనంతపురం లో కంట వెలుగు ప్రారంభ సభలో హామీ ఇచ్చారు. ఆరోగ్య పరంగా అనేక రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనారోగ్యంతో ఉన్న వారికి కొత్త వరాలు ప్రకటించారు. ఆరోగ్యశ్రీ కింద రెండు వేల వ్యాధులకు చికిత్స అందిస్తామని చెప్పుకొచ్చారు. ఏపీతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IGYsYO
సీఎం జగన్ ఆరోగ్య వరాలు: పక్షవాత..తలసేమియా బాధితులకు పెన్షన్లు: పొరుగు రాష్ట్రాల్లోనూ ఆరోగ్య శ్రీ ..!
Related Posts:
Shadnagar Encounter: ఎన్ కౌంటర్ లో కొత్త కోణం: తూటాల తూట్లతో మహ్మద్ ఆరిఫ్ మృతదేహం..!హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ లో వెటర్నరి డాక్టర్ దిశపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి, హత్యకు పాల్పడిన నలుగురు కామాంధులను ఎన్ కౌంటర్ చేసిన … Read More
దిశ నిందితుల ఎన్కౌంటర్ చాలా బాధాకరం టీఆర్ఎస్ ఎమ్మెల్యేదిశ ఎన్కౌంటర్పై దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పోలీసులు చేసిన చర్యను సమర్ధిస్తున్నారు. సంఘటన స్థలంలోనైతే... పోలీసు… Read More
Disha murder case: మరో కీలక వీడియో వైరల్, టోల్ ప్లాజా వద్ద నిందితులు ఇలా..హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్య కేసులో మరో కీలక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నవంబర్ 27న రాత్రి వెటర్నరీ వైద్యురాలిపై … Read More
మావోయిస్టులకు బిగ్ షాక్: కేంద్ర కమిటీ సభ్యుడు రావుల శ్రీనివాస్ ఆకస్మిక మృతి?రాయ్ పూర్: టాప్ మావోయిస్టు నాయకుడు రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న అలియాస్ రమణ ఆకస్మికంగా మృతి చెందినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఛత్తీస్ గఢ్ లోని బస… Read More
వీఆర్ఎల్ బస్సుల్లో రూ.2000 నోట్లు చెల్లవ్: పెద్ద నోట్లు రద్దవుతాయంటూ..!బెంగళూరు: ప్రముఖ లాజిస్టిక్, ప్రైవేటు బస్సు ఆపరేటర్ సంస్థ విజయానంద్ రోడ్ లైన్స్ లిమిటెడ్ (వీఆర్ఎల్) సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. 2000 రూపాయల నోట్లను త… Read More
0 comments:
Post a Comment