నేను అనంత జిల్లా మనవడిని..జిల్లా రూపురేఖలు ఖచ్చితంగా మారుస్తా అంటూ ముఖ్యమంత్రి జగన్ అనంతపురం లో కంట వెలుగు ప్రారంభ సభలో హామీ ఇచ్చారు. ఆరోగ్య పరంగా అనేక రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనారోగ్యంతో ఉన్న వారికి కొత్త వరాలు ప్రకటించారు. ఆరోగ్యశ్రీ కింద రెండు వేల వ్యాధులకు చికిత్స అందిస్తామని చెప్పుకొచ్చారు. ఏపీతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IGYsYO
Thursday, October 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment