Monday, June 22, 2020

చైనా సరిహద్దులో మళ్లీ సైనికుల ఘర్షణ? కీలక చర్చల వేళ కొట్లాట వీడియో.. మనోళ్లు ఉతికేశారు..

‘‘ఇక్కణ్నుంచి వెళ్లిపోండి.. మీరు బోర్డర్ దాటి వచ్చారు..'' ఓ భారత జవాన్ మర్యాదపూర్వకంగా హెచ్చరించాడు. అవతల చైనా ఆర్మీకి చెందిన ఇద్దరు ఆఫీసర్లు, కూడా ఐదారుగురు సైనికులున్నారు. మనవాళ్ల సంఖ్యా దాదాపు అంతే ఉంది. సదరు ఆఫీసర్లు మనవాళ్లతో ఆర్గ్యుమెంట్ కు దిగారు.. ‘‘ఇది మా భూమి.. మీరే వెనక్కి వెళ్లిపోండి..''అని బెదిరించే ప్రయత్నం చేశాడు. అంతలోనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37Pre57

Related Posts:

0 comments:

Post a Comment