న్యూఢిల్లీ: భారత శాస్త్రవేత్తలు చేసిన కృషికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. తమ పరిశోధనలో మురుగు నీటిలో సార్స్ కోవ్-2 వైరస్ జన్యువులను కనుగొన్నారు భారత శాస్త్రవేత్తలు. దేశంలో కరోనావైరస్ వేస్ట్ వాటర్(మురుగునీరు) ద్వారా సంక్రమిస్తుందా? అనే పరిశోధనలకు ఇది మార్గం సుగమం చేసింది. చైనాపై ప్రతీకారం తీర్చుకుంటాం.. బోర్డర్ వైపు 10 మంది బుడతలు: దేశం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zUoSFx
Monday, June 22, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment