Monday, June 22, 2020

మురుగునీటిలో కరోనా జన్యువులు: భారత శాస్త్రవేత్తలకు ప్రపంచ దేశాల అభినందనలు

న్యూఢిల్లీ: భారత శాస్త్రవేత్తలు చేసిన కృషికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. తమ పరిశోధనలో మురుగు నీటిలో సార్స్ కోవ్-2 వైరస్ జన్యువులను కనుగొన్నారు భారత శాస్త్రవేత్తలు. దేశంలో కరోనావైరస్ వేస్ట్ వాటర్(మురుగునీరు) ద్వారా సంక్రమిస్తుందా? అనే పరిశోధనలకు ఇది మార్గం సుగమం చేసింది.  చైనాపై ప్రతీకారం తీర్చుకుంటాం.. బోర్డర్ వైపు 10 మంది బుడతలు: దేశం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zUoSFx

Related Posts:

0 comments:

Post a Comment