అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ వైసిపి లో చేరారు. ఎంపి జెసి దివాకర్ రెడ్డిక వ్యతిరేకంగా మీసం మెలేసీ..హెచ్చరించిన గోరంట్ల మాధవ్ రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. పోలీ సు అధికారిగా సిబ్బంది పై ఎంపి జేసి చేసిన వ్యాఖ్యల పై ఆయన తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఊహించిన విధంగానే వైసిపి లో చేరారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ROQLGF
మీసం మెలేసాడు : వైసిపి లో చేరిన పోలీసు మాధవ్ : సీటు ఖాయమేనా..!
Related Posts:
ఓటు వేరే పార్టీకి పడిందని వేలు కోసుకున్న యువకుడురాజకీయ పార్టీలకు కార్యకర్తలు ,అభిమానులే బలం , కార్యకర్తలు, అభిమానులు లేకుండా పార్టీ మనుగడ సాధించడం కష్టం . కొందరైతే పార్టీ కోసం ప్రాణం ఇచ్చే వాళ్లు కూ… Read More
జైల్లో ఉన్నారు.. అభ్యర్థులకు టికెట్లిచ్చారు..! లాలూపై జేడీయూ ఫైట్ఢిల్లీ : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పై పోరాటానికి సిద్ధమయ్యారు బీహార్ జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్. జైల్లో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్.. ఆ… Read More
తండ్రి, తనయుడు, తమ్ముడి కొడుకు ముగ్గురు గెలుస్తారు రాసుకోండి : కర్ణాటక మంత్రి రేవణ్ణనేను చెప్పింది మీరు రాసుకోండి , నేను చేప్పినవాళ్లు ఖచ్చితంగా గెలుస్తారు , ఇది నా జ్యోతిష్యం అని ఘంటాపథంగా చెప్పాడు కర్ణాటక మంత్రి రేవణ్ణ, తన తండ్రి, త… Read More
డయల్ 112.. వన్ ఇండియా, వన్ ఎమర్జెన్సీ నెంబర్.. రాష్ట్రాలతో అనుసంధానంఢిల్లీ : అత్యవసర సేవల్ని ఒకే గొడుకు కిందకు చేర్చింది కేంద్ర ప్రభుత్వం. వైద్య సాయం కోసం ఒక నెంబర్, పోలీసుల సాయం కోసం మరో నెంబర్.. ఇకపై అలాంటి సేవల్ని ఒ… Read More
హర్దిక్ను ఎందుకు కొట్టానంటే : తరుణ్ చెప్పిన కారణమిదే ?గాంధీనగర్ : సురేంద్రనగర్ ప్రచారంలో కాంగ్రెస్ నేత హర్దిక్ పటేల్ చెంప చెళ్లుమనించింది ఎందుకో వివరించాడు తరుణ్ గజ్జర్. పాటిదార్ల హక్కుల కోసం హర్దిక్ ఉద్య… Read More
0 comments:
Post a Comment