Sunday, January 27, 2019

మీసం మెలేసాడు : వైసిపి లో చేరిన పోలీసు మాధ‌వ్ : సీటు ఖాయ‌మేనా..!

అనంత‌పురం జిల్లాలో సంచ‌ల‌నం సృష్టించిన పోలీసు అధికారి గోరంట్ల మాధ‌వ్ వైసిపి లో చేరారు. ఎంపి జెసి దివాక‌ర్ రెడ్డిక వ్య‌తిరేకంగా మీసం మెలేసీ..హెచ్చ‌రించిన గోరంట్ల మాధవ్ రాష్ట్ర వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. పోలీ సు అధికారిగా సిబ్బంది పై ఎంపి జేసి చేసిన వ్యాఖ్య‌ల పై ఆయ‌న తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఊహించిన విధంగానే వైసిపి లో చేరారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ROQLGF

Related Posts:

0 comments:

Post a Comment