Sunday, January 27, 2019

పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించిన ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ సోదరి..ఎందుకో తెలుసా..?

న్యూయార్క్ : రచయిత, ఫిల్మ్ మేకర్ గీతా మెహతా తనను వరించిన పద్మశ్రీ అవార్డును తీసుకునేందుకు తిరస్కరించారు. ఆమె ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోదరి. సార్వత్రిక ఎన్నికలకు ముందు వచ్చిన ఈ పద్మశ్రీ పురస్కారం తనకు వద్దంటూ వెల్లడించారు. విద్య సాహిత్య రంగంలో గీతా మెహతా అందించిన సేవలకు గాను ఆమెను పద్మశ్రీతో సత్కరించింది కేంద్ర

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RP1mkN

Related Posts:

0 comments:

Post a Comment