భారత్-చైనా సరిహద్దులో జూన్ 15 రాత్రి ఇరు దేశాల సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణల తర్వాత చైనాకు చెందిన సైబర్ హ్యాకర్స్ భారత్కు చెందిన పలు కంపెనీలపై పడ్డారు. భారత్లోని పలు వ్యాపార సంస్థలు,మంత్రిత్వ శాఖలు,మీడియా సంస్థల సైట్లను హ్యాక్ చేసేందుకు ఆ హ్యాకర్స్ ప్రయత్నించారు. చైనా ప్రభుత్వంతో హ్యాకర్లకు లింకులు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతుండటం గమనార్హం. సింగపూర్ కేంద్రంగా పనిచేసే సైఫర్మా రీసెర్చ్ ఈ విషయాలను బయటపెట్టింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3esBuCM
మారని చైనా... భారత్పై మరో అనూహ్య దాడి... కుట్రను బయటపెట్టిన సింగపూర్ సంస్థ...
Related Posts:
లోక్సభ బరిలోకి కోడెల : తనయుడికి అసెంబ్లీ సీటు : కోడెల పై వైసిపి నుండి ఆయనేనా..!ఏపి శాసనసభా స్పీకర్ కోడెల శివ ప్రసాద్ లోక్సభ బరిలోకి దిగటం దాదాపు ఖాయమైంది. ఆయన ప్రస్తుతం గుంటూ రు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్నార… Read More
`నేను వారిని తరముకుంటూ వెళ్తున్నా..`అభినందన్: 86 సెకెన్లలో నియంత్రణ రేఖ దాటిన వింగ్ కమాండర్న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లో నియంత్రణ రేఖను దాటుకుని భారత భూభాగంపైకి చొచ్చుకు వచ్చిన పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-16 ఎయిర్ క్రాఫ్ట్ ను తరిమి … Read More
హైదరాబాద్కు అతిదగ్గర్లో..! శివరాత్రి వేడుకలకు కీసరగుట్ట ముస్తాబుమేడ్చల్ : మహాశివరాత్రి పురస్కరించుకుని మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్ట ఆలయం ముస్తాబైంది. ఆధ్యాత్మిక శోభతో భక్తులను ఆకట్టుకునేందుకు రెడీ అయింది. శనివారం (… Read More
బెంగళూరులో 39 H1N1 కేసులు, ప్రజలు జాగ్రత్త, దృవీకరించిన వైద్య శాఖ, మహమ్మారి వ్యాది!బెంగళూరు: మహమ్మారి వ్యాది H1N1 బెంగళూరు నగరంలో వ్యాపించిందని స్పష్టంగా వెలుగు చూడటంతో ప్రజలు, వైద్య శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే H1N1 … Read More
మరో మారు బండ బాదుడు ...గ్యాస్ ధరల పెంపుమరోమారు వంట గ్యాస్ ధరలు మంట పుట్టించనున్నాయి. డీజిల్, పెట్రోలు ధరలు పెంచుతూ ఇప్పటికే సామాన్యుడిపై పెనుభారం మోపుతున్న కంపెనీలు పేదవాడి నడ్డి విరుస్తూ … Read More
0 comments:
Post a Comment