గౌహతి: అస్సాం రాష్ట్రంలో పెను విషాదం చోటు చేసుకుంది. మంగళవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో 20 మంది మృతి చెందారు. మృతుల్లో మహిళలతోపాటు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఘటనల్లో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఇలా కొండచరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య పెరిగే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AvdGir
పెను విషాదం: కొండచరియలు విరిగిపడి 20 మంది మృతి
Related Posts:
సప్నా చౌదరిని రాహుల్ పెళ్లి చేసుకోవాలన్న బీజెపి..! దుమారం రేపుతున్న హరియాణా గాయని..!!చండీగఢ్/హైదరాబాద్ : సప్నా చౌదరి. ఈమె పేరు మోసిన హరియాణా గాయని, మంచి డాన్సర్ కూడా.! 2018లో నెట్లో అత్యధికులు సెర్చ్ చేసిన సెలబ్రిటీల్లో ఆమెకూడా ఒకరన… Read More
జనసేన తుది జాబితా విడుదల .. 3 ఎంపీ , 19 మంది ఎమ్మెల్యే అభ్యర్థులునామినేషన్లకు కొన్ని గంటల సమయం ఉన్న నేపధ్యంలో జనసేన తుది జాబితా వెల్లడించింది. అభ్యర్ధుల లిస్ట్ను విడుదల చేసిన జనసేన పార్టీ శాసనసభ, లోక్ సభ స్థానాలకు … Read More
చంద్రబాబు పెన్షన్లు మళ్లీ పెంచేసారు : జగన్ కు పోటీగా హామీలు : వైసిపి ని ట్రాప్ చేస్తున్నారా..!ఎన్నికల వేళ..ఏపిలో హామీల వదర పారుతోంది. ఇప్పటి వరకు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయని టిడిపి..వైసిపి పార్టీ లు ఎదురు పార్టీల మేనిఫెస్టోల కోసం ఎ… Read More
మీ గుడిసెకు నిప్పు పెట్టాం ఏమి అనుకోకండి ,డబ్బులు తీసుకోండిఅధునిక కాలంలో కూడ ఇంకా మంత్రాల బెడదకు ఫుల్ స్టాప్ పడడం లేదు, మంత్రాలు వస్తాయంటే చాలు గ్రామస్తులు అగ్గిమీద గుగ్గిలం అవుతారు, మంత్రాలు వస్తాయని భావించిన… Read More
అంతరిక్ష ఆర్మీ తయారుచేస్తున్న చైనాఢిల్లీ : ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం అంతరిక్షంపై అజమాయిషీ కోసం పోటీ పడుతున్నాయి. ప్రపంచంలో నెంబర్ వన్గా నిలవాలని కాంక్షించే చైనా కూడా ఈ విషయంలో తానేమీ… Read More
0 comments:
Post a Comment