హైదరాబాదు: ఆ యువకుడి వయస్సు 25 ఏళ్లు.. చదువుల తల్లి సరస్వతీ దేవి కటాక్షం ఉన్నప్పటికీ లక్ష్మీ దేవి కటాక్షం మాత్రం ఆ యువకుడికి లభించలేదు. పేదరికంలో ఉన్నప్పటికీ చదువుకోవాలన్న అతని సంకల్పం ముందు అది చిన్నబోయింది. కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినప్పటికీ అన్ని అడ్డంకులను ఎదిరించి అధిగమించి ఐఐఎం రాంచీలో సీటు సంపాదించాడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/374OgEN
స్పందించే హృదయం: సరస్వతీ పుత్రుడికి అండగా.. కవితకు నెటిజెన్ల జేజేలు..!
Related Posts:
దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ విజయంపై విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలుహైదరాబాద్: దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపుపై కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్పై తీవ్ర విమర్శలు… Read More
బీహార్ ఫలితాల్లో సంచలనం: మజ్లిస్ పార్టీకి 5సీట్లు -నిర్ణాయక శక్తిగా ఓవైసీ -కట్టర్ కామెంట్లకు కౌంటర్బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అధ్యక్షుడిగా ఉన్న ‘ఆలిండియా మజ్లిస్ ఎ ఇతెహాద్ ఉల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం)' సంచలనం సృష్టి… Read More
IPL 2020: 200 మ్యాచులు ఆడి రికార్డ్ సృష్టించిన రోహిత్.. ధోనీ తర్వాత..!ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న ఐపీఎల్ 2020 సీజన్ ఫైనల్ మ్యాచ్తో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. హిట్ మ్యాన్క… Read More
బీహార్ ఎన్నికల కౌంటింగ్లో అక్రమాలు... 10 స్థానాల్లో ఉద్దేశపూర్వకంగా... తేజస్వి సంచలన ఆరోపణలు...బీహార్లో హోరాహోరీగా సాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోరు చివరికి ఎవరిని విజేతగా నిలుపుతుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. గంట గంటకు ట్రెండ్ మారిపోతుండటంతో..… Read More
నితీశ్ శివసేనకు థ్యాంక్స్ చెప్పాలి... బీజేపీ మహారాష్ట్ర దెబ్బ మరువదు... సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు..బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ చతికిలపడటంతో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటివరకూ ఉన్న ట్రెండ్స్ ప్రకారం బీహ… Read More
0 comments:
Post a Comment