హైదరాబాదు: ఆ యువకుడి వయస్సు 25 ఏళ్లు.. చదువుల తల్లి సరస్వతీ దేవి కటాక్షం ఉన్నప్పటికీ లక్ష్మీ దేవి కటాక్షం మాత్రం ఆ యువకుడికి లభించలేదు. పేదరికంలో ఉన్నప్పటికీ చదువుకోవాలన్న అతని సంకల్పం ముందు అది చిన్నబోయింది. కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినప్పటికీ అన్ని అడ్డంకులను ఎదిరించి అధిగమించి ఐఐఎం రాంచీలో సీటు సంపాదించాడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/374OgEN
స్పందించే హృదయం: సరస్వతీ పుత్రుడికి అండగా.. కవితకు నెటిజెన్ల జేజేలు..!
Related Posts:
బాబ్రీ కూల్చివేత కేసు- అద్వానీ, జోషీ, ఉమాభారతి భవితవ్యంపై తీర్పు- సుప్రీం కొత్త డెడ్లైన్...1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ప్రదాన నిందితులుగా ఉన్న బీజేపీ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమా భారతిల భవితవ్యాన్ని తేల్చేందుకు సుప్రీంక… Read More
ఎట్టకేలకు జర్మనీకి అలెక్సీ నావల్నీ... ఇప్పటికీ కోమాలోనే... సర్వత్రా ఆందోళన...రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రత్యర్థి,విపక్ష నేత అలెక్సీ నవాల్నీ(44)ని మెరుగైన చికిత్స కోసం సైబీరియా నుంచి జర్మనీకి తరలించారు. అయితే అలెక్సీ తరలింపులో తీ… Read More
Bristol Auction: మహాత్ముడి కళ్లజోడు విలువ రూ. కోట్లలోనే, రికార్డు బ్రేక్, అది జాతిపిత క్రేజ్ !న్యూఢిల్లీ/ లండన్: భారత జాతిపిత మహాత్మగాంధీకి అరుదైన గౌరవం దక్కింది. భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహాత్మగాంధీ పేరు ప్రపంచ వ్యాప్తంగా అంద… Read More
ఇండో-పాక్ బోర్డర్... ఐదుగురు చొరబాటుదారులను మట్టుబెట్టిన బీఎస్ఎఫ్...పంజాబ్లోని ఇండో-పాక్ సరిహద్దు వెంబడి శనివారం(అగస్టు 22) ఉదయం భారత భద్రతా బలగాలు ఐదుగురు చొరబాటుదారులను కాల్చి చంపాయి. గత పదేళ్లలో ఈ సరిహద్దు వెంబడి ఇ… Read More
ఏపీలో స్కూల్స్ సెప్టెంబర్ 5 నుండే .. అకడమిక్ క్యాలెండర్ లోమార్పుఏపీలో బడి గంట మోగే సమయం ఆసన్నమైంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో ఇంతకాలం మూతపడిన స్కూల్స్ తిరిగి తెరగడానికి ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఏపీలో… Read More
0 comments:
Post a Comment