అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరికొన్ని లాక్డౌన్ సడలింపులకు సిద్ధమైంది. జూన్ 8 నుంచి రాష్ట్రంలో హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రకటించారు. మంగళవారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో మరోసారి భారీగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు కరోనావైరస్ లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా పలు సూచనలతో హోటళ్లు,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zJOXXP
ఏపీలో జూన్ 8 నుంచి తెరచుకోనున్న హోటళ్లు, రెస్టారెంట్లు
Related Posts:
కరోనా బాంబులుగా ఉగ్రవాదులు... వార్నింగ్ ఇస్తున్న ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థకరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని గజగజా వణికిస్తోంది . దాదాపు సంవత్సర కాలంగా మానవ సమాజాన్ని పట్టి పీడిస్తోంది. కరోనా మహమ్మారిని నివారించడం కోసం, నియంత్ర… Read More
Sasikala: చిన్నమ్మకు చిత్రాన్నం, మాకు ఆమె స్పెషల్ కాదు, హోమ్ మంత్రి, తప్పు చేస్తే రాజైనా అంతే !బెంగళూరు/ చెన్నై/ న్యూఢిల్లీ: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే. శశికళ నటరాజన్ జైలు నుంచి బయటకు వచ్చేస్తారని ఎదురు చూసిన ఆమె అనుచరులు ష… Read More
రోగికి 'బిగ్బాస్ షో' చూపిస్తూ... ఏపీలో మొట్టమొదటి అవేక్ బ్రెయిన్ సర్జరీ...గుంటూరు వైద్యులు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్కు విజయవంతంగా అవేక్ బ్రెయిన్ సర్జరీ పూర్తి చేశారు. అవేక్ బ్రెయిన్ సర్జరీ అంటే... రోగి మెలుకవతో ఉండగానే మెదడు భా… Read More
మూడు రాజధానులపై హైకోర్టు షాకింగ్ -తరలింపు మతిలేని చర్య- గుండె తరుక్కుపోతోందంటూ..ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం ఇంకా కాక రేపుతూనే ఉంది. మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రభుత్వం పంపిన రెండు కీలక బిల్లులను గవర్నర్ ఆమోదించినా వాటిపై అభ్యంత… Read More
నగోట్రా ఎన్ కౌంటర్ .. ఉగ్రచొరబాటు వెనుక పాక్ హస్తం .. వాటిపై పాక్ ముద్రనగోట్రాలో నిన్న జరిగిన ఎన్కౌంటర్లో జైషే మొహమ్మద్ కి సంబంధించిన నలుగురు ఉగ్రవాదులు హతం అయిన విషయం తెలిసిందే. అయితే వారి వద్ద నుండి సేకరించిన ఆయుధాల పై,… Read More
0 comments:
Post a Comment