అమరావతి/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తున్నారు. కేంద్ర పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఇక రాష్ట్రంలోని సమస్యలు కొన్నైనా పరిష్కరించబడతాయని ఏపి ప్రజలు భావించారు. కరోనా వైరస్ క్లిష్ట పరిస్థితుల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వ్యవస్థలకు జగన్ ఢిల్లీ పర్యటన ప్రాణవాయువులా పరిణమింస్తుందనుకున్న ఏపి ప్రజలు మరోసారి దిగాలు పడిపోయారు. విలేఖరుల సమావేశం పెట్టి మరీ సోమవారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eM1Rn4
Tuesday, June 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment