Wednesday, June 3, 2020

కాంగ్రెస్ ఆఫర్ తిరస్కరించిన ప్రశాంత్ కిషోర్ .. ఆ ఎన్నికలకు పని చేయనని క్లారిటీ

రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆఫర్ ను తిరస్కరించారు.ఉప ఎన్నికలు జరగాల్సిన 24 అసెంబ్లీ స్థానాల కోసం ప్రచారాన్ని నిర్వహించడానికి మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఇచ్చిన ప్రతిపాదనను తాను అంగీకరించానని వచ్చిన నివేదికలను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఖండించారు. మమతా బెనర్జీ నిర్ణయం: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు ‘జడ్‌ కేటగిరీ’ భద్రత .. !!

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XUxcgh

Related Posts:

0 comments:

Post a Comment