కరోనా వైరస్ వ్యాక్సిన్ వస్తోందా..? త్వరగా వస్తోందా..? వ్యాక్సిన్ వల్ల వైరస్ సమూలంగా నిర్మూలించొచ్చా...? ఈ ప్రశ్నలు సగటు వ్యక్తి మెదడును తొలచివేస్తున్నాయి. పరిశోధకులు మాత్రం సెప్టెంవర్ వరకు వ్యాక్సిన్ వస్తుందని చెబుతున్నారు. మరికొందరు కూడా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. యోగా గురువు రాందేబ్ బాబా, సంస్థ పతంజలి తెరపైకి వచ్చింది. కరోనా వైరస్కు పతంజలి వ్యాక్సిన్ వస్తోందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e8StKf
గుడ్న్యూస్: కరోనాకు పతంజలి మందు..?, 5 రోజుల్లో ఆధారాలు విడుదల: సీఈవో బాలకృష్ణ
Related Posts:
అత్త సొమ్ము, అల్లుడి సోకు.. స్టైలిష్ బైకు కోసం..!ప్రకాశం : అల్లుడు ముచ్చట పడ్డాడు. స్టైలిష్ బండిపై మోజు పెంచుకున్నాడు. కొత్త బైకు కొని ఊరేగాలని భావించాడు.. కానీ డబ్బులు లేవు. ఆ క్రమంలో సొంత మేనత్తనే … Read More
కశ్మీర్లో జైషే ఉగ్రవాది మహ్మద్ ఇక్బాల్ అరెస్ట్శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దుతో సుందర కశ్మీర్లో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు కుటీల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే అనుమా… Read More
మరోసారి పాకిస్థాన్ గగనతలంపై నిషేధాజ్ఞలు... పూర్తిగా నిలిపివేస్తామన్న పాకిస్తాన్ మంత్రిబాలకోట్ దాడి తర్వాత పాకిస్థాన్ మరోసారి తన గగనతలంపై నిషేధాజ్ఞలు విధించింది. పాకిస్థాన్లోని కరాచి మార్గంలో ఉన్న మూడు వైమానిక మార్గాల్లో ఈ నిషేధం కొనసాగ… Read More
మళ్లీ అధికారంలోకి వస్తాను : అమరావతి కాన్సెప్ట్నే చంపేసే పరిస్థితి : చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!!మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో ఇంత కష్టపడితే.. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందా అనే ఆలోచన తనను కలిచివేస్తుందన్నారు. ఒక్క ఛాన్స్ పే… Read More
బంగారం ధరలు అమాంతంగా పెరగడానికి కారణమేంటి..? మళ్లీ పెరిగే ఛాన్సుందా..?ముంబై: గత ఐదురోజులుగా బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగిపోతూ వస్తున్నాయి. సోమవారం రోజున పుత్తడి ధరకు రెక్కలు వచ్చేశాయి. ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఏకంగా … Read More
0 comments:
Post a Comment