కరోనా వైరస్ వ్యాక్సిన్ వస్తోందా..? త్వరగా వస్తోందా..? వ్యాక్సిన్ వల్ల వైరస్ సమూలంగా నిర్మూలించొచ్చా...? ఈ ప్రశ్నలు సగటు వ్యక్తి మెదడును తొలచివేస్తున్నాయి. పరిశోధకులు మాత్రం సెప్టెంవర్ వరకు వ్యాక్సిన్ వస్తుందని చెబుతున్నారు. మరికొందరు కూడా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. యోగా గురువు రాందేబ్ బాబా, సంస్థ పతంజలి తెరపైకి వచ్చింది. కరోనా వైరస్కు పతంజలి వ్యాక్సిన్ వస్తోందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e8StKf
గుడ్న్యూస్: కరోనాకు పతంజలి మందు..?, 5 రోజుల్లో ఆధారాలు విడుదల: సీఈవో బాలకృష్ణ
Related Posts:
స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రహ్మాస్త్రం నిఘా యాప్.. ఫిర్యాదు వెళ్లిందో అభ్యర్థి పని ఔట్అమరావతి: స్ధానిక సంస్ధల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీతో పాటు ఇతర ప్రలోభాలకు అడ్డుకట్టువేసేందుకు ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల్ల… Read More
తిరుమలలో అపచారం: వెంకన్న సాక్షిగా మందు, మాంసాహార విందుతిరుమల శ్రీవారి కొండపై అపచారం జరిగింది. పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం అయిన శ్రీనివాసుడి సన్నిధానంలో తప్పు జరిగింది. మనసు నిండా భక్తి నింపుకుని తిర… Read More
జయప్రదకు నాన్-బెయిలబుల్ వారంట్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన ఘటనలో..బీజేపీ నేత, ప్రముఖ సినీనటి జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. గత లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల నియామవళిని ఉల్లంఘించినందుకు కోర్టు వారంట్ జారీ… Read More
వైసీపీ ఎమ్మెల్యే ఆర్ధర్ రాజీ \"డ్రామా\" వెనుక ఇంత జరిగిందా ?కర్నూలు జిల్లా నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్ధర్, యువనేత బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి మధ్య రచ్చ కొనసాగుతోంది. మొన్నటి ఎన్నికల్లో తన గెలుపుకు కారణమైన సిద్దార… Read More
లోకల్ వార్ పై చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్: వైసీపీ డబ్బు పంచితే ఆ పని చెయ్యండిస్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ సిద్ధంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నేడు స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు టెలికాన్ఫరెన్… Read More
0 comments:
Post a Comment