ముంబై: గత ఐదురోజులుగా బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగిపోతూ వస్తున్నాయి. సోమవారం రోజున పుత్తడి ధరకు రెక్కలు వచ్చేశాయి. ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఏకంగా 10 గ్రాముల బంగారం రూ.40వేలు మార్క్ను తాకింది. గత ఆరేళ్లలో ఎప్పుడూ ఇంత స్థాయిలో బంగారం పెరగలేదు. ఇక భవిష్యత్తులో మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.మంగళవారం రోజున పుత్తడి ధరలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/327Q6Rj
బంగారం ధరలు అమాంతంగా పెరగడానికి కారణమేంటి..? మళ్లీ పెరిగే ఛాన్సుందా..?
Related Posts:
కరోనా: కేంద్రం ఇచ్చేది 90 లక్షల మందికే, మరి మిగతా వారి సంగతేంటీ, రూ.వెయ్యి సాయంపై మంత్రి బొత్సరాష్ట్రప్రభుత్వం అందిస్తున్న సాయంపై బిజెపి నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. కేంద్రం జన్ ధన్ … Read More
కరోనా: ఇండియాకు అమెరికా భారీ సాయంస్వదేశంలో కరోనా విలయతాండవం చేస్తూ, దాదాపు 10వేల మందిని పొట్టనపెట్టుకున్నప్పటికీ.. అగ్రరాజ్యంగా అమెరికా తన పెద్దమనసు చాటుకుంది. కరోనా మహమ్మారితో పోరాడు… Read More
ఆన్లైన్ క్లాసులకు అటెండ్ కాకపోతే : విద్యార్థులకు నారాయణ సంస్థల బెదిరింపులుహైదరాబాదు: కరోనావైరస్తో దేశం లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. ఇప్పటికే అన్ని స్కూళ్లు కాలేజీలు మూతపడ్డాయి. పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. విద్యార్థులంతా … Read More
జగన్ సర్కారుకు నిమ్మగడ్డ భారీ ఊరట- అది కోడ్ ఉల్లంఘన కాదంటూ క్లారిటీ...ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. అయితే నిత్యావసర సరుకులను కొనుక్కోలేని పరిస్ధితుల్లో ఉన్న పేదలకు వైసీపీ సర్కారు వెయ్యి రూప… Read More
కరోనా: అమెరికాలో అత్యంత భయానకం.. ఈవారం గడిస్తే చాలన్న ప్రభుత్వం.. అసలేం జరుగుతోంది?కరోనా మహమ్మారిపై ఇతర దేశాల్లో మార్పులు చూసి సంతోషపడాలో.. తమ దేశంలో దుస్థితి చూసి ఏడవాలో అర్థంకాని పరిస్థితి అమెరికా ప్రభుత్వాధినేతలది. ప్రెసిడెంట్ డొన… Read More
0 comments:
Post a Comment