న్యూఢిల్లీ: హన్మకొండలో 9 నెలల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడు ప్రవీణ్కు విధించిన శిక్ష విషయంలో దాఖలైన పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టు విచారించింది. నిందితుడికి కింది కోర్టు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షకు తగ్గిస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు తీర్పు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30MR7Rt
Tuesday, June 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment