బాలకోట్ దాడి తర్వాత పాకిస్థాన్ మరోసారి తన గగనతలంపై నిషేధాజ్ఞలు విధించింది. పాకిస్థాన్లోని కరాచి మార్గంలో ఉన్న మూడు వైమానిక మార్గాల్లో ఈ నిషేధం కొనసాగుతోంది. అయితే నేటి నుండి ప్రారంభమైన నిషేధం ఈనెల 31వరకు కొనసాగనున్నందని పాకిస్థాన్ విమానయాన శాఖ ప్రకటించింది. మరోవైపు పూర్తిస్థాయిలో పాక్ గగనతలంపై నిషేధాని విధించే యోచనలో ఉన్నట్టు పాకిస్థాన్ శాస్త్ర సాంకేతిక వ్యవహారాల మంత్రి తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2L0dRoH
మరోసారి పాకిస్థాన్ గగనతలంపై నిషేధాజ్ఞలు... పూర్తిగా నిలిపివేస్తామన్న పాకిస్తాన్ మంత్రి
Related Posts:
నాణ్యతలేని కిట్లు,నెగిటివ్ వచ్చినా పాజిటివ్,16 ప్రైవేట్ ల్యాబ్ల వల్లే ఈ పరిస్థితి:తెలంగాణ ప్రభుత్వంతెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే ప్రైవేట్ ల్యాబ్లలో చేస్తోన్న పరీక్షలతో గందరగోళం నెలకొందని, కేసులు పెరిగేందుకు దోహద… Read More
పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ సీఎం .. ఆయన సింగిల్ పీస్ .. జూనియర్ ఎన్టీఆర్ పైనా వర్మ సెన్సేషన్వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మెగా ఫ్యామిలీని ఎప్పుడు టార్గెట్ చేస్తూనే ఉంటారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద కూడా పలు సందర్భాల్లో విరుచుకుపడ్డ ఆ… Read More
ESI Scam : అచ్చెన్నాయుడు ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది.. ఏసీబీ ప్రశ్నల వర్షం .. కీలక సమాచారం రాబట్టారా ?ఏపీ రాజకీయాల్లో దుమారం రేపిన ఈఎస్ఐ స్కామ్ లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు ఆయన నుండి కీలక సమాచారం రాబట్టారా ? ప్రస్తుతం గు… Read More
ఇక అహ్మద్ పటేల్ వంతు: సందేసర స్కాంలో విచారించేందుకు ఇంటికి ఈడీ, రూ.15 వేల కోట్ల స్కాం..కేంద్ర మాజీమంత్రి చిదంబరం తర్వాత కేంద్ర ప్రభుత్వం సోనియాగాంధీ సన్నిహితుడు అహ్మద్ పటేల్పై దృష్టిసారించినట్టు తెలుస్తోంది. సందేసర గ్రూపు మనీ ల్యాండరింగ… Read More
జగన్, కేసీఆర్ కు కేంద్రం మరో షాక్ - అన్నీ అపోహలే- అధికారాలు లాక్కోవడం లేదంటూనే...తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ను అవసరమైన సందర్భాల్లో వాడుకుంటూ వీలు చిక్కినప్పుడల్లా ఇరుకున పెట్టే వ్యూహాన్ని కేంద్రం పక్కాగా అమలు చేస్… Read More
0 comments:
Post a Comment