శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దుతో సుందర కశ్మీర్లో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు కుటీల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే అనుమానిత ఉగ్రవాదులు దాడులు చేయడంతో ఇద్దరు పౌరులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టగా ఉగ్రవాది పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది. ఉగ్రవాది జైషే మహ్మద్కు చెందిన వారని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZybOAl
Tuesday, August 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment