శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దుతో సుందర కశ్మీర్లో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు కుటీల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే అనుమానిత ఉగ్రవాదులు దాడులు చేయడంతో ఇద్దరు పౌరులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టగా ఉగ్రవాది పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది. ఉగ్రవాది జైషే మహ్మద్కు చెందిన వారని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZybOAl
కశ్మీర్లో జైషే ఉగ్రవాది మహ్మద్ ఇక్బాల్ అరెస్ట్
Related Posts:
వామ్మో అవి బస్సులు కాదు.. నల్లటి పొగ వదిలే కార్ఖానాలు..! ఇదే విశ్వ కాలూష్య నగరం..!!హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లో రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతోంది. ఎక్కువుగా కాలం చెల్లిన ద్విచక్రవామనాల వాడకంతో పాటు బస్సులతో కాలుష్య తీవ్రత పెరిగిప… Read More
సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ నోటి దురుసు ఎంత పని చేసింది?భోపాల్: జైలు జీవితం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సాధ్వి ప్రగ్యాసింగ్ ఠాకూర్ పై కేంద్ర ఎన్నికల కమిషన్ కన్నెర్ర చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా- … Read More
అఖిలేష్ మనసులో మాట: దేశానికి కొత్త ప్రధానిగా మాయావతి..?లక్నో: కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం కీలకం అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ ఒక్క రాష్ట్రం నుంచే 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ప్రస… Read More
మోడీకి అంత సీన్ లేదట! ప్రియాంకతో ప్రయోజనం శూన్యమట!ఢిల్లీ : 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర్ప్రదేశ్లో విజయ దుందుభి మోగించిన బీజేపీ ఈసారి ఆ స్థాయిలో ప్రభావం చూపదని ఢిల్లీ యూనివర్సిటీ నిర్వహించిన సర్వ… Read More
విశ్వవిద్యాలయం వసతి గృహాలు ఖాళీ: విద్యార్థులను తరలిస్తున్న అధికారులుభువనేశ్వర్: మరో 24 గంటలు. అత్యంత ప్రమాదకరంగా రూపుదాల్చిన ఫొణి తుఫాన్ తీరం చేరడానికి ఉన్న గడువు. తీరానికి చేరుకుంటున్న కొద్దీ ఫొణి తుఫాన్ మరింత బలపడుతో… Read More
0 comments:
Post a Comment