నియంత నేత కిమ్ జాంగ్ ఉన్ మరణించలేదన్న శుభవార్తను ఎంజాయ్ చేసేలోపే ఉత్తరకొరియన్లకు మరో సంకటంలో చిక్కకుపోయారు. తమ దేశంలో ఒక్క కరోనా కేసులు కూడా నమోదు కాలేదని సగర్వంగా చెప్పుకున్న ఉత్తర కొరియా.. ప్రస్తుతం 'ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్(ఏఎస్ఎఫ్)' వైరస్ ధాటికి విలవిలలాడుతోంది. ఇప్పటికే వేలాది జీవాలు బలైపోయాయి. ఇటు ఇండియాలోనూ ఆ ప్రమాదకర వైరస్ అడుగుపెట్టేసి రెండు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తోంది..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ww0ql3
కిమ్ మరణించకున్నా వేలాది జీవాలు బలి.. ఇండియాలోనూ ఆ వైరస్ కలకలం.. ఇదికూడా చైనా నుంచే..
Related Posts:
కేరళ సహా ఏ రాష్ట్రాలకు ఆ అధికారం లేదు: సీఏఏపై తేల్చేసిన కేంద్రమంత్రి రవిశంకర్న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం కీలక ప్రకటన చేశారు. పౌరసత్వ సవరణ చట్టం పూర్తిగా రాజ్యాంగ బద్ధమైనదని, పార… Read More
తెలుగురాష్ట్రాల్లో రేపు మోస్తరు వర్షం..?, చలిగాలులతో జనం ఉక్కిరి బిక్కిరి..అసలే చలికాలం. చలి పీక్కి చేరింది. ఎముకలు కొరికే చలిలో జనం ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఉత్తర ఒడిశా.. పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీ… Read More
భువనేశ్వరి ఇవ్వాల్సింది గాజులు కాదు!: చంద్రబాబుపై డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి విమర్శలుఅమరావతి: ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాజధాని ఇన్సైడర్ ట్రేడింగ్… Read More
కూతుళ్లపై తండ్రుల అఘాయిత్యం.. సభ్యసమాజం సిగ్గుపడేలా..చిన్నారులు, మహిళల భద్రత విషయంలో ప్రమాదకర దేశాల జాబితాలో ఇండియా మొదటి స్థానంలో ఉందనడానికి రోజుకో రుజువు దొరుకుతోంది. ఏ మాత్రం ఆదమరిచినా.. మానవ మృగాలు ర… Read More
సంకల్ప బలం ముందు బోసిపోయిన అనుభవం, ఆర్టీసీ విలీనంపై మంత్రి పేర్ని నాని, చంద్రబాబుపై ఫైర్సీఎం జగన్ మోహన్ రెడ్డికి మాట తప్పడం, మడమ తిప్పడం తెలియదని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామన్నారు.… Read More
0 comments:
Post a Comment