న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం కీలక ప్రకటన చేశారు. పౌరసత్వ సవరణ చట్టం పూర్తిగా రాజ్యాంగ బద్ధమైనదని, పార్లమెంటు ఉభయసభల ఆమోదంతోనే చట్టంగా మారిందని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం భారతదేశం మొత్తం వర్తిస్తుందని స్పష్టం చేశారు. 1987కు ముందు..: పౌరసత్వ సవరణపై చట్టంపై కేంద్రం స్పష్టత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QdlhYk
కేరళ సహా ఏ రాష్ట్రాలకు ఆ అధికారం లేదు: సీఏఏపై తేల్చేసిన కేంద్రమంత్రి రవిశంకర్
Related Posts:
‘మర్చంట్ ఆఫ్ డెత్’: దేశాల మధ్య శత్రుత్వం పెంచి ఆయుధాలు విక్రయించి ధనవంతుడైన వ్యాపారిబెసిల్ జాహ్రాఫ్కు 'మర్చెంట్ ఆఫ్ డెత్' అని పేరు. 20వ శతాబ్దం ఆరంభంలో ఆయన చాలా పెద్ద ఆయుధ వ్యాపారి. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల్లో ఒకరు. క… Read More
ఏపీలో కొత్తగా 355 కరోనా కేసులు: ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే, 4వేల దిగువకు యాక్టివ్ కేసులుఅమరావతి: ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో మరోసారి స్వల్పంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 56,409 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 355 కొత్త … Read More
షాకింగ్ : కోవిడ్ 19 చికిత్సలోనూ వివక్ష... నల్లజాతీయుల పట్ల డాక్టర్ల నిర్లక్ష్యం.. వెలుగుచూసిన దారుణండాక్టర్ అంటే ప్రాణాలు పోసే దేవుడని చాలామంది భావిస్తారు. కానీ ఆ డాక్టరే పేషెంట్ పట్ల వివక్ష చూపిస్తే...? కేవలం నల్లజాతి వ్యక్తి అన్న కారణంగా చికిత్స వి… Read More
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో భారత్ బయోటెక్ బాసుల భేటీ: కోవాగ్జిన్పై కీలక చర్చహైదరాబాద్: ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును భారత్ బయోటెక్ ఛైర్మన్, ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా, భారత్ బయోటెక్ జాయింట్ ఎండీ సుచిత్ర ఎల్లా శుక్రవారం కలిశారు.… Read More
పబ్లిక్ టాయిలెట్ గోడలపై 'సెక్స్ వర్కర్' ఫోన్ నంబర్... అసలు కథ వేరే.. ఓ టీచర్ నీచపు బుద్ది...ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్తో చనువుగా ఉండేందుకు ప్రయత్నించిన ఓ టీచర్.. హద్దుల్లో ఉండాలని ఆమె తేల్చి చెప్పడంతో అప్పటినుంచి కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా… Read More
0 comments:
Post a Comment