న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం కీలక ప్రకటన చేశారు. పౌరసత్వ సవరణ చట్టం పూర్తిగా రాజ్యాంగ బద్ధమైనదని, పార్లమెంటు ఉభయసభల ఆమోదంతోనే చట్టంగా మారిందని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం భారతదేశం మొత్తం వర్తిస్తుందని స్పష్టం చేశారు. 1987కు ముందు..: పౌరసత్వ సవరణపై చట్టంపై కేంద్రం స్పష్టత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QdlhYk
కేరళ సహా ఏ రాష్ట్రాలకు ఆ అధికారం లేదు: సీఏఏపై తేల్చేసిన కేంద్రమంత్రి రవిశంకర్
Related Posts:
వైరల్ వీడియో: హైదరాబాద్ రోడ్ల మీద ఈత: స్విమ్మింగ్ పూల్గా మారిన విశ్వనగరం రోడ్లు: దుస్థితికిహైదరాబాద్: భారీ వర్షాలు మరోసారి హైదరాబాద్ను ముంచెత్తాయి. మూడు రోజుల కిందట భాగ్యనగరం వెన్నులో వణుకు పుట్టించిన భారీ వర్షాలు.. మళ్లీ తిరిగొచ్చాయి. సగటు… Read More
అరే తాహిర్.. కారుతోపాటు కొట్టుకుపోతావ్ - హైదరాబాద్ భయానక వీడియోలు - దేవుడా ఏంటీ శిక్ష?విశ్వనగరం హైదరాబాద్ మరో కాళరాత్రిని చవిచూసింది. మూడు రోజులు తిరక్కుండానే వాన దంచికొట్టడం, చెరువులు, నది ఉప్పొంగడంతో పలు ప్రాంతాల్లో భయానక సంఘటనలు, భీత… Read More
తెలంగాణలో కరోనా: భారీగా టెస్టులు - తగ్గిన కొత్త కేసులు - ఇవాళ 1436 - గ్రేటర్లో మాత్రం..తెలంగాణలో భారీ ఎత్తున టెస్టులు జరుపుతున్నప్పటికీ కొత్త కేసులు స్వల్పంగా బయటపడుతుండటంతో కరోనా ఉధృతి తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రాష్ట్ర వైద్య… Read More
కరోనా విలయం: కొత్తగా 1033 మరణాలు, 61,871కేసులు - గ్లోబల్ ట్యాలీ 4 కోట్లు - మళ్లీ లాక్ డౌన్?లాక్ డౌన్ సడలింపులతో దేశంలో పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుతున్నా, కరోనా విలయం మాత్రం యధావిధిగా కొనసాగుతున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన… Read More
ప్రైవేటు బస్సులో పెను మంటలు: విశాఖ నుంచి విజయవాడకు వస్తూ అగ్నికీలల్లో: పూర్తిగా దగ్ధంవిజయవాడ: విజయవాడ సమీపంలో ఓ ప్రైవేటు బస్సు మంటల్లో చిక్కుకుంది. పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. కొందరు స్వల్ప… Read More
0 comments:
Post a Comment