Wednesday, January 1, 2020

కూతుళ్లపై తండ్రుల అఘాయిత్యం.. సభ్యసమాజం సిగ్గుపడేలా..

చిన్నారులు, మహిళల భద్రత విషయంలో ప్రమాదకర దేశాల జాబితాలో ఇండియా మొదటి స్థానంలో ఉందనడానికి రోజుకో రుజువు దొరుకుతోంది. ఏ మాత్రం ఆదమరిచినా.. మానవ మృగాలు రెచ్చిపోయి కబళిస్తున్నాయి. కనీసం ఇంట్లోనైనా సేఫ్టీ ఉందనుకోడానికి వీల్లేకుండా ముక్కుపచ్చలారని బాలికలపై తండ్రులే అత్యాచారాలకు తెగబడుతున్నారు. కొత్త సంవత్సం మొదటిరోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో వెలుగుచూసిన ఘటనలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37q96x3

Related Posts:

0 comments:

Post a Comment