చిన్నారులు, మహిళల భద్రత విషయంలో ప్రమాదకర దేశాల జాబితాలో ఇండియా మొదటి స్థానంలో ఉందనడానికి రోజుకో రుజువు దొరుకుతోంది. ఏ మాత్రం ఆదమరిచినా.. మానవ మృగాలు రెచ్చిపోయి కబళిస్తున్నాయి. కనీసం ఇంట్లోనైనా సేఫ్టీ ఉందనుకోడానికి వీల్లేకుండా ముక్కుపచ్చలారని బాలికలపై తండ్రులే అత్యాచారాలకు తెగబడుతున్నారు. కొత్త సంవత్సం మొదటిరోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో వెలుగుచూసిన ఘటనలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37q96x3
కూతుళ్లపై తండ్రుల అఘాయిత్యం.. సభ్యసమాజం సిగ్గుపడేలా..
Related Posts:
ఆసియాలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ ప్రారంభించిన మోడీ: భారత్ ఆదర్శమని యూఎన్ ప్రశంసభోపాల్: సౌర విద్యుత్ అనేది శుద్ధమైనది.. శ్రేష్టమైనది.. భద్రమైనదని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్లోని రేవాలో ఏర్పాటు చేసిన ఆసియాలోన… Read More
చంద్రబాబు మరో నిర్ణయానికి జగన్ ఎసరు.. ఉద్యోగుల రిటైర్మెంట్ పై కీలక నిర్ణయం ? త్వరలో ఉత్తర్వులు..గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఎంగా చంద్రబాబు తీసుకున్న పలు నిర్ణయాలకు చెక్ పెడుతున్న సీఎం జగన్ మరో కీలక నిర్ణయానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఉద్యో… Read More
కరోనా కష్టకాలంలో కూడా ఆ పథకం కింద 8.8 కోట్ల మందికి ఆరోగ్యసేవలు: కేంద్రంకోవిడ్-19 సేవలతో పాటు ఇతర సేవలను కూడా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కిందకు చేర్చి ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించామని కేంద్రం తెలిపింది. 41వేల ఆయుష్మాన్ భారత్ … Read More
ఎపీ రఘురామ వివాదంలో మరో మలుపు.. అరెస్టు భయంతో రక్షణ కోరిన రెబల్.. వైసీపీ ఫిర్యాదుల వెల్లువతో..సొంత పార్టీపైనే ధిక్కార పతాక ఎగరేసిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వివాదంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్ప… Read More
మాస్టర్ డిగ్రీ ఉంటే.. లోక్సభలో మంచి జీతంతో ఉద్యోగంలోక్సభలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా పార్లమెంటరీ ఇంటర్ప్రెటర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్… Read More
0 comments:
Post a Comment