Wednesday, May 6, 2020

కేసీఆర్ కామెంట్లపై ఉత్తమ్ గుస్సా: గవర్నర్‌ని కలిస్తే తప్పేంటీ, పారాసెటమాల్‌ అని చెప్పి..

సీఎం కేసీఆర్ కామెంట్లను పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. తన స్థాయిని మరచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ నేతలను అవమానించినట్టు మాట్లాడటం సరికాదన్నారు. తన రాజకీయ జీవితంలో కేసీఆర్ లాంటి వ్యక్తిని చూడలేదని చెప్పారు. దేశంలో ఏ సీఎం కూడా ఇదివరకు ఇలా మాట్లాడలేదని చెప్పారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wdg6uJ

Related Posts:

0 comments:

Post a Comment