సీఎం కేసీఆర్ కామెంట్లను పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. తన స్థాయిని మరచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ నేతలను అవమానించినట్టు మాట్లాడటం సరికాదన్నారు. తన రాజకీయ జీవితంలో కేసీఆర్ లాంటి వ్యక్తిని చూడలేదని చెప్పారు. దేశంలో ఏ సీఎం కూడా ఇదివరకు ఇలా మాట్లాడలేదని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wdg6uJ
కేసీఆర్ కామెంట్లపై ఉత్తమ్ గుస్సా: గవర్నర్ని కలిస్తే తప్పేంటీ, పారాసెటమాల్ అని చెప్పి..
Related Posts:
సైలెంట్ గా కడియం శ్రీహరి సందడి మొదలెట్టారుగా... చలో కాళేశ్వరం అంటున్న కడియం మతలబు అదేనా ?టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే . ఆయన పార్టీ… Read More
కశ్మీర్ అంశంపై చర్యలు తీసుకోకుంటే ఇక యుద్ధమే శరణ్యం: ఇమ్రాన్ ఖాన్ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రోజురోజుకూ బాధ్యాతారాహిత్యమైన వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కశ్మీర్పై చర్యలు తీసు… Read More
ఆ రాష్ట్రం వైపు దూసుకొస్తున్న పెను తుఫాను డోరియన్ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంపై ప్రకృతి కన్నెర్ర చేసింది. హరికేన్ డోరియన్ అట్లాంటిక్ సముద్ర తీరం మీదుగా ఫ్లోరిడా వైపు దూసుకెళ్లింది. ఇక డోరి… Read More
అమరావతి పేరెత్తకుండా...పర్యవరణం పై జగన్ కీలక వ్యాఖ్యలు : అందరూ కలిసి రావాలి...!!రాజధాని మీద రగడ సాగుతున్నా..ముఖ్యమంత్రి అమరావతి గురించి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా జగన్ మాత్రం నోరు విప్పటం లేదు. రెండు రోజులు క్రితం రాజధాని… Read More
శెభాష్ హెచ్ఏఎల్ : డోర్నియర్ 228 విమానం ఇక యూరప్లో కూడా...న్యూఢిల్లీ : విదేశీ వస్తువులు వద్దు .. స్వదేశీ వస్తువులే ముద్దు అని మేకిన్ ఇండియాలో భాగంగా హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కంపెనీ డోర్నియర్ 228 అనే రవ… Read More
0 comments:
Post a Comment