Wednesday, January 1, 2020

భువనేశ్వరి ఇవ్వాల్సింది గాజులు కాదు!: చంద్రబాబుపై డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి విమర్శలు

అమరావతి: ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాజధాని ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణతో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి భయం పట్టుకుందని అన్నారు. అందుకే ఇంట్లోని ఆడవాళ్లను తెచ్చి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2toKC8B

Related Posts:

0 comments:

Post a Comment