సీఎం జగన్ మోహన్ రెడ్డికి మాట తప్పడం, మడమ తిప్పడం తెలియదని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామన్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు చేయనిది.. కేవలం మూడునెలల్లో సీఎం జగన్ చేశారని తెలిపారు. విజయవాడ డిపోలో ముఖ్యమంత్రి జగన్కు ఆర్టీసీ ఉద్యోగుల కృతజ్ఞత సభ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MP0Ij0
సంకల్ప బలం ముందు బోసిపోయిన అనుభవం, ఆర్టీసీ విలీనంపై మంత్రి పేర్ని నాని, చంద్రబాబుపై ఫైర్
Related Posts:
భారత సంతతి చెఫ్ను ప్రేమ పెళ్లి చేసుకున్న ఆస్ట్రియా యువరాణి ఆకస్మిక మృతివాషింగ్టన్: భారత సంతతికి చెందిన చెఫ్ను ప్రేమ పెళ్లి చేసుకున్న ఆస్ఠ్రియా యువరాణి మరియా గాలిట్జీన్(31) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. మే 4న హూస్ట… Read More
R-5: ఏపీ సర్కారుకు హైకోర్టులో షాక్, సర్కారు ఉత్తర్వుల సస్పెన్షన్అమరావతి: హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని భూములను పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించాలన్న నిర్ణయం విషయంలో హైకోర్టు షాకిచ్చింది.… Read More
జగన్తో కేసీఆర్ రాజీపడ్డారా..? ఎందుకు నోరుమెదపడం లేదు: ఉత్తమ్పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో సీఎం కేసీఆర్ వైఖరిపై అనుమానం కలుగుతోందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. లాక్ డౌన్ వేళ ఏపీ సీఎం జగన్తో చీ… Read More
ఏపీలోకి స్టాండర్డ్ పాస్ ఉన్నా నో ఎంట్రీ .. సరిహద్దుల్లో చుక్కలు చూపిస్తున్న ఏపీ పోలీసులుఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కట్టడికి ప్రభుత్వం తీవ్ర యత్నం చేసినా కరోనా కంట్రోల్ లోకి రావటం లేదు. ఇప్పటి వరకు 2,355 కేసులు నమోదు కాగా 953 యాక్టివ్ కేసులు ఉ… Read More
1340-1173=167.. రైలులో ప్రయాణికుల గల్లంతు, శ్రామిక్ ట్రైన్లో ఘటన..లాక్ డౌన్ వల్ల ఉన్న చోట పనిలేకపోవడంతో... వలసకూలీలు సొంత రాష్ట్రానికి వెళుతున్నారు. అయితే వారి కోసం కేంద్ర ప్రభుత్వం శ్రామిక్ రైళ్లను కూడా నడుపుతోంది. … Read More
0 comments:
Post a Comment