Monday, May 4, 2020

మందుబాబుల్ని చూసి చంద్రబాబు షాక్.. ప్రపంచం చూపు ఏపీ వైపు.. జగన్‌పై పవన్ కల్యాన్ ఫైర్

లాక్‌డౌన్ ఆంక్షల సడలింపులతో సోమవారం నుంచి దేశమంతటా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అయితే అన్ని రాష్ట్రాల్లోకి.. ఆంధ్రప్రదేశ్ లో వైన్ షాపుల ముందు చోటుచేసుకున్న దృశ్యాలు హైలైట్‌గా, వైరల్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 67 కొత్త కేసులు రావడం, మొత్తంగా కేసుల సంఖ్య 1650కి పెరగినా.. మద్యం దుకాణాల వద్ద

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dc4YUk

Related Posts:

0 comments:

Post a Comment