తాజా ఎన్నికల్లో పోటీ చేసే వైసిపి అభ్యర్దుల జాబితా ఈ సాయంత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది. వాస్తవంగా ఈ రోజు ఉదయం 10.26 గంటలకు ఇడుపులపాయ వేదికగా జిబితా విడుదల చేసి..ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని జగన్ భావించారు. అయితే వైయస్ వివేకా హత్య తో వాయిదా పడింది. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో ఈ రోజు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2u8F2o9
Saturday, March 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment