తిరుపతి: ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. తిరుపతిలో శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. శంఖం పూరించి క్యాంపెయినింగ్ ప్రారంభించారు చంద్రబాబు. ముందుగా టీడీపీ సంక్షేమ ఫథకాలపై మాట్లాడిన చంద్రబాబు ఆ తర్వాత తన టార్గెట్ను వైసీపీ పై మరల్చారు. శుక్రవారం జరిగిన వైయస్ వివేకానంద రెడ్డి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HAGzv7
కరెంటు ఢిల్లీలో స్విచ్ తెలంగాణలో ఫ్యాన్ ఏపీలో: వైసీపీ పై నిప్పులు చెరిగిన చంద్రబాబు
Related Posts:
నగరానికి పండుగ శోభ..! ఆదివారం లష్కర్ బోనాల కోసం ఏర్పాట్లు..!!హైదరాబాద్ : చారిత్రాత్మక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ మాస బోనాల జాతర మహోత్సవాలకు ఆదివారం(21 జూలై 2019) అంకురార్పణ జరగనుంది. మధ్యాహ్నం… Read More
బిగ్బాస్లో మరో జర్నలిస్టు... సీజన్ -3లో టీవీ-9 కాంట్రవర్సీ రిపోర్టర్..?ప్రముఖ రియాల్టీ షో బిగ్బాస్ సీజన్ -3 మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ప్రతిష్టాత్మకమైన ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు కింగ్ నాగార్జున. సాధార… Read More
నిజమేనా ఎంపీ గారూ : ఆ నదిలో నీరు తాగితే సిజేరియన్ అవసరం ఉండదా..!గర్భిణీలు బిడ్డకు జన్మనివ్వాలంటే సాధారణ ప్రసవంనే కోరుకుంటారు. కొన్ని సందర్భాల్లో అంటే తప్పని పరిస్థితుల్లో సిజేరియన్ ద్వారా బిడ్డకు జన్మనిస్తారు. ఇలా … Read More
ఆ ద్రోహనికే హరీష్ రావుకు శిక్ష .... ఎంపీ రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి హరీష్ రావుపై సంచలన వాఖ్యలు చేశారు . కొడంగల్ లోని కోస్గిలో నిర్వహించిన సన్మాన సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కొడ… Read More
సిద్దూ... ఇక కామేడీ షోలకే పరిమితమా...? రాజీనామాను అమోదించిన సీఎంనెల రోజుల క్రితం తన మంత్రిపదవికి రాజీనామా చేశానని ప్రకటించిన ప్రముఖ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ చేసిన రాజీనామాను ముఖ్యమంత్రి అమరింద… Read More
0 comments:
Post a Comment