Sunday, March 17, 2019

కరెంటు ఢిల్లీలో స్విచ్ తెలంగాణలో ఫ్యాన్ ఏపీలో: వైసీపీ పై నిప్పులు చెరిగిన చంద్రబాబు

తిరుపతి: ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. తిరుపతిలో శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. శంఖం పూరించి క్యాంపెయినింగ్ ప్రారంభించారు చంద్రబాబు. ముందుగా టీడీపీ సంక్షేమ ఫథకాలపై మాట్లాడిన చంద్రబాబు ఆ తర్వాత తన టార్గెట్‌ను వైసీపీ పై మరల్చారు. శుక్రవారం జరిగిన వైయస్ వివేకానంద రెడ్డి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HAGzv7

0 comments:

Post a Comment